Friday, April 11, 2025

పిల్లలమర్రి దేవాలయంలో సిఎస్ శాంతికుమారి పూజలు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట రూరల్ : పిల్లలమర్రి చారిత్రాత్మక శివాలయాల్లో రాష్ట్ర సిఎస్ శాంతికుమారి ప్రత్యేక పూజలు చేశారు. సిఎం పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆమె ఆదివారం దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎకరేశ్వరాలయం, నామేశ్వరాలయం, త్రికూటేశ్వరాలయాలను సందర్శించి దేవాలయాల చరిత్రను తెలుసుకున్నారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ ప్రియాంక, శిశు సంక్షేమ శాఖ అధికారి జ్యోతి పద్మ, అధికారులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News