Friday, April 11, 2025

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 72,309 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 26,296 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.5కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు. కాలినడకన భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి ఒక గంట సమయం పడుతుంది.

Also Read: తెలంగాణలో ప్రగతి పరుగులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News