Saturday, April 12, 2025

కర్నాటక బస్సు ఢీకొని.. మక్తల్‌లో ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

మక్తల్: మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం గుడిగండ్లలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్నాటక ఆర్టీసీ బస్సు ఢీకొని బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతివేగం వల్లే ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News