Tuesday, September 17, 2024

20 ఓవర్లలో ఇండియా 124/2

- Advertisement -
- Advertisement -

ఓపెనర్లు రోహిత్, గిల్ పదకొండు ఓవర్లకే అవుట్ కావడంతో భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడుతున్నారు. 20 ఓవర్లు ముగిసేసరికి కోహ్లీ 37 పరుగులతోనూ, శ్రేయస్ 11 పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు రోహిత్ 40 పరుగులకు, శుభమన్ గిల్ 23 పరుగులకు అవుటయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News