Thursday, September 19, 2024

కాంగ్రెస్‌లో చేరనున్న విజయశాంతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపికి రాజీనామా చేసిన విజయశాంతి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనుంది. రేపు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో విజయశాంతి హస్తం కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే విజయశాంతితో మంతనాలు జరిపిన ఏఐసిసి నాయకులు పార్టీలో చేరితే మెదక్ ఎంపి స్థానంతో పాటు పార్టీలో సముచిత గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కొంతకాలంగా బిజెపిలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉన్న విజయశాంతి చివరకు బుధవారం బిజెపికి రాజీనామా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News