Thursday, April 10, 2025

ఛత్తీస్ పోల్ 76 శాతం

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం మీద 76.31 శాతం పోలింగ్ జరిగింది. ఈ నెల 7, తరువాత 17వ తేదీలలో రాష్ట్రంలో రెండు విడతలుగా 90 స్థానాలకు పోలింగ్ జరిగింది. పలు స్థాయిల్లో అందిన సమాచారాన్ని క్రోడీకరించుకుని శనివారం రాష్ట్ర పోలింగ్ అధికారులు పోలింగ్ శాతాన్ని వెల్లడించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన 76.88శాతం పోలింగ్‌తో పోలిస్తే ఇది కొంచెం తక్కువగా ఉంది. డిసెంబర్ 3 న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News