Friday, April 18, 2025

ప్రజాదర్బార్ ప్రారంభం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ ప్రారంభమైంది. ప్రజాదర్బార్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా రేవంత్ ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ప్రజాదర్బార్ కోసం ప్రజలు బారులు తీరారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజలు ప్రజాభవన్‌కు భారీగా తరలి వచ్చారు. ప్రజాదర్భార్ ముగిసిన తరువాత మధ్యాహ్నం 12 గంటలకు సిఎం రేవంత్ రెడ్డి సచివాలయం వెళ్లనున్నారు. విద్యుత్‌రంగంపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News