Thursday, April 17, 2025

ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశంలో ఉల్లి ధరల కట్టడానికి కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. చాలా రాష్ట్రాల్లో ఉల్లి ధర కిలో రూ.50 పైగా ఉంది. దేశీయంగా ఉల్లి అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు అదుపు చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. డిసెంబర్ 8 శుక్రవారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News