Sunday, September 8, 2024

హబ్సీగూడలో మొరాయించిన ఈవిఎం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హబ్సీగూడలో శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ బూత్ 240లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవిఎం)  ఉదయం మొరాయించడంతో ఓటింగ్ ప్రక్రియ కుంటుపడింది. దాంతో ఓటర్లకు చికాకనిపించింది. ఈవిఎం రిపేరుకు గంట సమయం పడుతుందని అధికారులు తెలిపాక, చాలా మంది ఓటింగ్ వేయకుండానే వెనుతిరిగారు. హైదరాబాద్ లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News