Thursday, April 17, 2025

ఎన్నికల కోడ్ ముగియగానే జీరో కరెంటు బిల్లులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగియగానే రేషన్ కార్డు ఆధారంగా అర్హులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలుచేయనున్నారు. ఇప్పటికే చాలా మందికి జీరో బిల్లు వస్తోంది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు విద్యత్తు వాడిన వారికే ఉచిత పథకం వర్తిస్తుంది. దానికి కరెంటు బిల్లులు కట్టాల్సిన పనిలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News