Wednesday, October 16, 2024

పవన్ గెలిచారు… నా పేరు మార్చుకున్నా: ముద్రగడ

- Advertisement -
- Advertisement -

అమరావతి: అసెంబ్లీ ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలిస్తే తాను పేరు మార్చుకుంటున్నానని మాజీ మంత్రి వైసిపి నేత ముద్రగడ పద్మనాభం గతంలో సవాల్ విసిరారు. ఈ క్రమంలో పవన్ కల్యాన్ పిఠాపురం ఘన విజయం సాధించడంతో తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నానని ముద్రగడ వివరణ ఇచ్చారు. పేరు మార్పు కోసం గెజిట్‌కు దరఖాస్తు పెట్టుకున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టిడిపి 135, జనసేన 21, బిజెపి 08, వైసిపి 11 సీట్లు గెలిచిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News