Saturday, October 5, 2024

జివొ 46 బాధితుల పక్షాన పోరాటం చేస్తాం : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

జివొ 46 బాధితుల పక్షాన బిఆర్‌ఎస్ పార్టీ తప్పకుండా పోరాటం చేస్తుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పష్టం చేశారు. జివొ 46 బాధితులు గురువారం తెలంగాణ భవన్‌లో కెటిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ మేము అధికారంలో ఉన్నప్పుడు జివొ 46 సవరిద్దామన్న ప్రయత్నం ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది. ఇప్పుడు మీకు న్యాయం దక్కేవరకు బిఆర్‌ఎస్ పార్టీ తరపున తప్పకుండా పోరాడుతాం. మా నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి జివొ 46 బాధితుల తరపున పోరాడుతున్నాడని కెటిఆర్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News