Thursday, September 19, 2024

సిఎంఆర్ కాలేజీ వద్ద లారీని ఢీకొట్టిన బైక్: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కండ్లకోయ గ్రామం పరిధిలోని సిఎంఆర్ కాలేజీ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News