Friday, September 20, 2024

కర్ణాటకలో భారీ అగ్ని ప్రమాదం…

- Advertisement -
- Advertisement -

కర్ణాటకలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బెల్గాంలోని స్నేహం అనే ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.దీంతో ఫ్యాక్టరీ లోపల నుంచి కార్మికులందరూ బయటకు పరుగులు తీశారు. అయితే కార్మికులందరూ సురక్షితంగా బయటకు వచ్చారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం సదమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 60-70 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News