Friday, September 20, 2024

గవర్నర్‌ తేనీటి విందుకు హాజరైన సీఎం రేవంత్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్‌ ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గవర్నర్ ఇస్తున్న తేనీటి విందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. సిఎం తోపాటు మంత్రులు ఉత్తమ్‌, పొన్నం, పొంగులేటి శ్రీనివాస్, బిజెపి ఎంపి ఈటల, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ రమణ, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News