Thursday, September 19, 2024

ఎసిబి వలలో విద్యుత్ డిఇ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ఎల్బీనగర్/వనస్థలిపురం: భూమిలో ఉన్న విద్యుత్ వైర్లు మార్చడం, నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కోసం రూ.18 వేలు లంచం తీసుకుంటూ సరూర్‌నగర్ విద్యుత్ సర్కిల్ డిఈ (టెక్నికల్) రాంమోహన్ ఏసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆటోనగర్ సూపరింటెండెంట్ ఇంజనీర్, ఆపరేషన్ కార్యాలయం సరూర్‌నగర్ సర్కిల్ కార్యాలయంలో గురువారం రాంమోహన్‌ను పట్టుకున్నారు. ఏసిబి డిఎస్పీ ఆనంద్‌కూమార్ తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగాపల్లి గ్రా మంలో రెండు ఏకరాల విస్తీర్ణంలో లేఆవుట్ వెంచర్ చేస్తున్నారు. లేఆవుట్‌లో 11 కెవి, 33 కెవి తరువాయి 12లో

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News