Friday, September 20, 2024

శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్

- Advertisement -
- Advertisement -

భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. గవర్నర్‌కు పూర్ణకుంభంతో అర్చకులు. ఆలయ ఇఒ, అధికారులు ఘన స్వాగతం పలికారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు, వేద ఆశీర్వచనం నిర్వహించిన అనంతరం స్వామివారి ప్రసాదం గవర్నర్ కు ఆలయ అర్చకులు అందజేశారు. గవర్నర్ మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి యాదాద్రి చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News