Thursday, September 19, 2024

బాలానగర్ లో కుమారుడిని గొడ్డలితో నరికి చంపి… తల్లి తలపై గొడ్డలితో దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణంగా ఓ వ్యక్తిని హత్య చేశారు. మద్యం మత్తులో సమీప బంధువులైన ఎరుపుల ముఖేందర్(42), అతని తల్లి సావిత్రి తలపై ఎరుపుల మధు గొడ్డలితో దాడి చేశాడు. ముఖేందర్ సంఘటన స్థలంలోనే మృతి చెందగా  అతని తల్లి సావిత్రి తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం యశోద ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News