- Advertisement -
పుణే: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి పుణే కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీ గత ఏడాది యునైటెడ్ కింగ్ డమ్ పర్యటించినప్పుడు హిందుత్వ వాది కీశే. వినాయక్ దామోదర్ సావర్కర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆయన ముని మేనల్లుడు సాత్యకి సావర్కర్ 2023 ఏప్రిల్ లో ఫిర్యాదు దాఖలు చేశారు. దీంతో కోర్టు అక్టోబర్ 23న హాజరు కావాలని కోర్టు రాహుల్ గాంధీని ఆదేశించింది.
- Advertisement -