Wednesday, October 16, 2024

మంత్రి కొండా సురేఖపై కెటిఆర్ పరువు నష్టం దావా!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) ఎంఎల్ఏ, మాజీ మంత్రి కెటి.రామారావు మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. తనకు, నటి సమంత రుత్ ప్రభుకు అక్రమ సంబంధం ఉందని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆయన కోర్టును ఆశ్రయించారు. అంతేకాక సురేఖకు లీగల్ నోటీసు కూడా పంపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News