Wednesday, October 16, 2024

వాగులో పడిన కారు..ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అతి వేగంతో వెళ్లిన కారు అదుపు తప్పి వాగులో పడిన ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా శివ్వం పేట మండలం ఎదులాపూర్ గ్రామ శివారులో వాగులో కారు అదుపు తప్పి పడి పోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News