Thursday, October 17, 2024

రోహిత్, విరాట్, ఖాన్ ఔట్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 13 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మూడు వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ రెండు పరుగులు చేసి సౌథీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. విరాట్ కోహ్లీ పరుగులేమీ చేయకుండా విలియమ్ రూర్కీ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలీప్స్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. సర్ఫరాజ్ ఖాన్ పరుగులు లేమీ చేయకుండా మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్(08), రిషబ్ పంత్(03) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News