Friday, October 18, 2024

తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ విరాళం రూ. 100 కోట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ నేతృత్వంలో ఓ ప్రతినిధులు బృందం శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకుంది. తెలంగాణలో స్కిల్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వానికి రూ. 100 కోట్లను విరాళంగా ఇచ్చారు. దానికి సంబంధించిన చెక్కును అదానీ సిఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News