Saturday, October 26, 2024

ఛత్తీస్‌గఢ్‌లో ఆరుగురు నక్సల్స్ లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

సుక్మ జిల్లాలో శుక్రవారం ఆరుగురు నక్సలైట్లు లొంగిపోయినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వీరిపైన మొత్తం రూ. 24 లక్షల బహుమతి ఉన్నట్లు ఆయన తెలిపారు. లొంగిపోయిన నక్సలైట్లను కమ్లు హేమ్ల అలియాస్ పవన్, అతని భార్య బండి దుద్ది, అలియాస్ కమ్ల, బండి సోఢి అలియాస్ బండు, మద్వి /నగుల్/సుశీల, కుంజం రోషన్ అలియాస్ మహదేవ్, కోటేష్ సోఢి అలియాస్ దష్రుగా గుర్తించారు. వీరంతా నిషిద్ధ సిపిఐ(మావోయిస్టు) పార్టీ సభ్యులని ఆ అధికారి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News