Saturday, October 26, 2024

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా శింగనమల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాయనపల్లి ఎక్స్ రోడ్డు వద్ద శనివారం మధ్యాహ్నం లారీని కారు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జుగా మారింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు తాడిపత్రికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం సంభవించింది. మృతులు అనంతరం పురం జిల్లాకు చెందిన సంతోష్, ప్రసన్న, వెంకీ, శ్రీధర్, వెంకన్న, షణ్ముకగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News