Home Search
- search results
If you're not happy with the results, please do another search
ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
కడప: పచ్చని ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన ఉమ్మడి కడప జిల్లా గాలివీడు మండలం చిలకలూరిపేటలో తాజాగా...
సిఎంకి కౌంటర్ ఇచ్చిన డికె అరుణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిజెపి మహిళ నేత బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి అని మర్చిపోయి సోయిలేకుండా మాట్లాడుతున్నారని అరుణ ఫైర్ అయ్యారు. నన్ను పండబెట్టి...
కడప లోక్సభ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
కడప: లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కొద్దిసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ వివేకా కుమార్తె సునీతతో కలిసి కడప కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి...
చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంగా, పరిపాలనాపరంగా చంద్రబాబు అనుభవజ్ఞులని పవన్ కొనియాడారు. ఎపి అభివృద్ధి గురించే చంద్రబాబు ఆలోచన చేస్తారన్నారు....
బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేక దుష్రృచారం చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మీడియా సమావేశంలో అన్నారు. రాష్ట్రంలో 10 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బిజెపి...
వీహెచ్ మౌన దీక్ష
హైదరాబాద్ అంబర్ పేటలోని తన నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మౌన దీక్షకు దిగారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ...
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. నిలదీసిన మహిళలు
కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు ఎందుకు అమలు కాలేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు. వికారాబాద్ జిల్లా మైల్వార్లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి మహిళలు షాక్ ఇచ్చారు....
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ..
హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో వాతావరణ...
ఒకే మ్యాచ్లో ఇద్దరు కెప్టెన్లకు జరిమానా..
లక్నోలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో తమ జట్లు స్లో ఓవర్ రేట్ను కొనసాగించినందుకు లక్నో సూపర్ జెయింట్స్ సారథి కెఎల్ రాహుల్, అతని చెన్నై సూపర్ కింగ్స్ కౌంటర్ రుతురాజ్...
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం
ఉష్ణోగ్రతలు వేడిగాలుల నుండి ఉపశమనం పొందుతూ, హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. శంషాబాద్, ఆదిబట్ల - చార్మినార్తో పాటు నాంపల్లి, సరూర్నగర్, మలక్పేట్, దిల్సుఖ్నగర్,...
హైదరాబాద్ ప్రజలకు చల్లని వార్త..
హైదరాబాద్ ప్రజలకు ఇది ఖచ్చితంగా చల్లని వార్త. నగరంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. రాజేంద్రనగర్, తుర్కయాంజల్, కొత్తపేట, సరూర్ నగర్, నాగోల్, చైతన్యపురి, చంపాపేట, సైదాబాద్, బాలాపూర్, కిషన్...
19వ రోజుకు చేరిన సిఎం జగన్ బస్సుయాత్ర
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో 19వ రోజు జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. శనివారం ఉదయం 9 గంటలకు గోడిచర్ల నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుందని పార్టీ నేతలు తెలిపారు....
తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వెంకన్న దర్శనం కోసం 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. శుక్రవారం 60,517 మంది...
నేడు మెదక్కు సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ వెళ్లనున్నారు. కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి నీలం మధు నామినేషన్...
టెస్లా ప్రకంపనలు
అమెరికన్ బిలియనీర్ ఎలెన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా విద్యుత్ వాహనాలు త్వరలో భారతదేశ మార్కెట్లో ప్రవేశించబోతున్నాయనే వార్తలు దేశీయ ఆటోమొబైల్ రంగంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎప్పటి నుంచో భారతదేశ మార్కెట్పై కన్నేసి...
టెల్ అవీవ్, దుబాయ్లకు ఎయిరిండియా విమానాలు రద్దు
టెల్ అవీవ్కు వెళ్లే తమ విమానాలను ఎయిరిండియా ఈ నెల 30 వ తేదీ వరకూ నిలిపివేసింది. పశ్చిమాసియాలో ప్రస్తుత యుద్ధ సంక్షోభం, ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడుల నేపథ్యంలో శుక్రవారం ఎయిరిండియా...
ఇంట్లో ఈగల మోత- బయట పల్లకీ మోత
శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మీడియాలు ప్రజాస్వామ్య పరిరక్షణకుఉన్న ప్రధాన నాలుగు స్తంభాలు. ఈ నాలుగు స్తంభాలలో ఉన్న మీడియా ప్రజాస్వామ్య పరిరక్షణలో అత్యంత ప్రధానమైన భూమిక పోషిస్తుంది అనడంలో...
ఐదు సీట్లపై చీకటి ఒప్పందం
మన తెలంగాణ/మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్లు వేసి ఢిల్లీలో మోడీ.. తెలంగాణలో కేడీలను తరిమి కొట్టాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల...
కేరళపై రాహుల్ విమర్శల్లో వాస్తవమెంత?
నేడు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సామాజిక, ఆర్ధిక, మత, రాజకీయ విషయాలపై కాంగ్రెస్ ఇతర భాగ స్వామ్య పక్షాలతో కలసి ఐక్య అవగా హన, ఉమ్మడి ప్రణాళికను రూపొం దించుకోలేదు. ‘ఇండియా’ కూటమి...
22 నుంచి కెసిఆర్ బస్సు యాత్ర
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఈనెల 22 నుంచి మే 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించనున్నారు. కెసిఆర్ బస్సు యాత్రకు...