Friday, March 29, 2024
Home Search

%E0%B0%95%E0%B1%86%E0%B0%B8%E0%B0%BF%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D - search results

If you're not happy with the results, please do another search

ధరణి పోర్టల్ రూపకల్పనపై రేపు సిఎం సమీక్ష

హైదరాబాద్: ధరణి పోర్టల్ రూపకల్పనపై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సిఎం కెసిఆర్ ప్రగతిభవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అధికారులు ఈ సమావేశానికి సమగ్ర సమాచారంతో రావాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు....
CM KCR Fires on Prime Minister Narendra Modi

వ్య‌వ‌సాయ బిల్లుకు పూర్తిగా వ్య‌తిరేకం: సిఎం కెసిఆర్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై సిఎం కెసిఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టిఆర్ఎస్ ఎంపిలను ఆదేశించారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ...
CM KCR Good News For Corn Farmers

సుద‌ర్శ‌న్ రావు మృతి ప‌ట్ల‌ సిఎం సంతాపం

హైద‌రాబాద్‌: టిఆర్ఎస్ వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, పార్టీ సీనియ‌ర్ నాయకుడు ఎం.సుద‌ర్శ‌న్‌రావు క‌న్నుమూశారు. బుధవారం ఉద‌యం ఆయ‌న గుండెపోటుతో మృతిచెందిన‌ట్లు కుటుంబీకులు తెలిపారు. సుద‌ర్శ‌న్ రావు మృతిప‌ట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తంచేశారు....
CM KCR Fires on Prime Minister Narendra Modi

అవినీతిపై కెసిఆర్ మహాస్త్రం

తెలంగాణ రాష్ట్రంలో నూతన అధ్యాయానికి తెరలేపిన శుభ రోజు ఈ నెల 9వ తారీఖు. రెవెన్యూ సంస్కరణల కోసం కెసిఆర్ గత 4సంవత్సరాలుగా కఠోర కసరత్తే జరిపారు. రెవెన్యూ వ్యవస్థ అవినీతి కాన్సర్‌తో...
Launch of Farmer platform October 31 in telangana

నేడు ఎంపిలతో సిఎం కెసిఆర్ భేటీ

పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ హైదరాబాద్ : టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో సిఎం కెసిఆర్ గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సమావేశమవుతారు. ఈ నెల 14 నుండి పార్లమెంట్ సమావేశాలలో...
Telangana new revenue act 2020

నా భూమికి భరోసా దొరికింది..!

తెలంగాణ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెవెన్యూ సంస్కరణలు విప్లవాత్మకమైనవి. ఇది ముఖ్యమంత్రి కెసిఆర్‌తోనే సాధ్యమైంది. అనేక విషయాల్లో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుంది. ఆ ఖాతాలో రెవెన్యూ సంస్కరణల చట్టం...

నేనున్నంతకాలం ఆందోళన వద్దు: సిఎం కెసిఆర్

హైదరాబాద్: కరోనా వైరస్ పై భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. అసెంబ్లీలో సిఎం కరోనా మహమ్మారిపై మాట్లాడుతూ.. కరోనా కట్టడికి ఎంతో కృషి చేస్తున్నామన్నారు. వైద్యరంగంలో నిధులు పెంచాలని కేంద్రాన్ని...
CM KCR Fires on Prime Minister Narendra Modi

రిజిస్ట్రేషన్ విధానంలో కీలక మార్పులు: సిఎం కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో సిఎం కెసిఆర్ కొత్త రెవెన్యూ బిల్లును బుధవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ... వ్యవసాయ భూముల రిజిస్టేషన్లు తహసీల్దార్లు, వ్యవసాయేతర భూముల రిజిస్టేషన్లు సబ్‌ రిజిస్ట్రార్లు చేస్తారని...
Balakrishna Thanked Telangana CM KCR

సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన బాలకృష్ణ

హైదరాబాద్: టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ తెలంగాణ సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి ఎన్టీర్ జీవితాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చడంపై హర్షం వ్యక్తపర్చారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో బాలకృష్ణ...
Interstate Gang Arrested in Hyderabad

సిఎం లెటర్ హెడ్, సంతకం ఫోర్జరీ: వ్యక్తి అరెస్ట్

కరీంనగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ లెటర్ హెడ్, సంతకం ఫోర్జరీ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసుల అరెస్టు చేశారు. అమాయకులకు మంత్రి కెటిఆర్ తో దిగిన ఫొటోలతో మాయమాటలు...

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ప్రమాదం పట్ల సిఎం దిగ్భ్రాంతి

హైద‌రాబాద్‌: శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. సిఎం అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్లాంట్‌లో చిక్కుకున్న వారు క్షేమంగా బయటకు తిరిగిరావాలని...
Launch of Farmer platform October 31 in telangana

అకాల వర్షాలపై సిఎం ఉన్నతస్థాయి సమావేశం

హైదరాబాద్: అకాల వర్షాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం మధ్యాహ్నం ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వర్షాలపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించనున్నారు. జిల్లాలవారీగా వర్షాలపై ఎప్పటికప్పుడు పరిస్థితులను సిఎం సమీక్షిస్తున్నారు....
CM KCR meets with public representatives at Pragathi Bhavan

డా.బిఎస్ బజాజ్ మృతిపట్ల సిఎం సంతాపం

హైదరాబాద్: హైదరాబాద్ లో బయోటెక్ ఇండస్ట్రీకి ఆద్యుడు డాక్టర్ బిఎస్ బజాజ్ మృతికి సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. ఆయన వయసు 93 ఏండ్లు. బయోటెక్ పరిశ్రమలకు డాక్టర్ బిఎస్ బజాజ్ చేేసిన...
Jadcherla Degree college greenary ideal

తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారాలి: కెసిఆర్

  హైదరాబాద్: లక్షలాది మంది రైతులతో కోటికి పైగా ఎకరాలతో విస్తారంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ శాఖ మొండి పట్టుదలతో, నిరంతర పరిశ్రమతో పని చేయాలని అధికారులకు సిఎం కెసిఆర్ ...
Economic reforms created by PV says KCR

పివి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు: కెసిఆర్

  హైదరాబాద్: పివి ప్రపంచానికే గొప్ప సందేశాన్ని ఇచ్చారని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రశంసించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు సిఎం కెసిఆర్ ఘనంగా నివాళులర్పించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు శతజయంతి వేడుకలు సందర్భంగా...
CM KCR

తెలంగాణ సాధనలో జయశంకర్ క్రియాశీలక పాత్ర: కెసిఆర్

  హైదరాబాద్: తెలంగాణ సాధనలో జయశంకర్ క్రియాశీలక పాత్ర పోషించారని సిఎం కెసిఆర్ పొగిడారు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. జయశంకర్ పోషించిన క్రియాశీలక పాత్రను తెలంగాణ...
Launch of Farmer platform October 31 in telangana

పల్లెల్లో రానున్నది ప్రగతి విప్లవం

  గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళికను అమలు చేయండి రూ. 39,594 కోట్ల నిధులతో పల్లెలు దేశానికే ఆదర్శం కావాలి రెండు నెలల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లో రైతు వేదికలు పూర్తి చేయండి ఏడాదిలోగా లక్ష కల్లాలు...
Launch of Farmer platform October 31 in telangana

పలువురు కలెక్టర్లను అభినందించిన సిఎం కెసిఆర్

హైదరాబాద్ : సిఎం కెసిఆర్ పలువురు కలెక్టర్‌లను అభినందించారు. రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో నరేగా పనులు చేసిన కామారెడ్డి కలెక్టర్ శరత్‌ను, కాల్వల్లో పూడిక తీత పనులు, కాల్వల మరమ్మతు పనులను నరేగా...
CM KCR meets with public representatives at Pragathi Bhavan

తెలంగాణకు మిడుతల దండు ప్రమాదం: సిఎం కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణకు మిడుతల దండు ప్రమాదం పొంచి ఉందని.. మిడుతల దండును ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను అదేశించారు. 'మిడుతల దండు తెలంగాణకు సమీపంలోకి వచ్చింది. అధికార...
APSRTC bus theft at dharmavaram bus stand

అంతర్రాష్ట్ర సర్వీసులకు సై

  ఒప్పందాలు చేసుకొని పొరుగు రాష్ట్రాలకు బస్సులు తిప్పండి సిటీ బస్సులు ఇప్పట్లో నడిపేది లేదు ప్రగతిభవన్‌లో ఆర్‌టిసి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో సిఎం కెసిఆర్ నిర్ణయాలు, 5గంటల సుదీర్ఘ భేటీ మనతెలంగాణ /...

Latest News