Home Search
%E0%B0%97%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A8%E0%B0%B0%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ గవర్నర్ కు రాష్ట్రపతి ఫోన్
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ కి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై రాష్ట్రపతి ఆరా తీశారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కోవింద్...
గవర్నర్ తమిళిసైతో సిఎం కెసిఆర్ భేటీ
గవర్నర్ తమిళిసైతో సిఎం కెసిఆర్ భేటీ
పలు అంశాలపై చర్చ, గవర్నర్ బాబాయి మృతిపై ఆరా
తమిళిసై తండ్రి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
పరామర్శించడానికి వచ్చిన సిఎంకు ట్విట్టర్ వేదికగా గవర్నర్ ధన్యవాదాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్...
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ రాఖీపండగ శుభాకాంక్షలు
హైదరాబాద్ : రక్షాబంధన్(రాఖీపండగ) సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రక్షాబంధన్ ఘనంగా నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ హిందూ సంప్రదాయంలో అన్నాచెల్లెళ్లకు...
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత
భోపాల్: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న లాల్జీ టాండన్ (85) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతిని కుమారుడు, యుపి మంత్రి అశుతోష్ టాండన్...
ప్లాస్మా డొనేట్ చేయండి: గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: సనత్ నగర్ ఈఎస్ఐ మెడికల్ కాలేజిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ సందర్శించారు. ఈ సందర్భంగా కరోనా ట్రీట్మెంట్, వసతులపై అధికారులతో గవర్నర్ తమిళిసై మాట్లాడి వివరాలు...
ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో గవర్నర్ తమిళిసై సమీక్ష
హైదరాబాద్: తెలంగాణలో మహమ్మారి కరోనా పరిస్థితులపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో చేస్తున్న కరోనా పరీక్షలు, చికిత్స,...
వరిలో చక్కెర శాతం తగ్గించే ప్రయత్నాలు చేయాలి: గవర్నర్
మన తెలంగాణ/హైదరాబాద్: మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేసే వంగడాలను పరిశోధనల ద్వారా అభివృద్ధి చేయాలని వ్యవసాయ రంగ పరిశోధకులకు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. రైతులకు అలాంటి...
ఆదివాసీ మహిళ మృతిపై గవర్నర్ సీరియస్
మనతెలంగాణ/హైదరాబాద్: రిమ్స్లో ఆదివాసీ మహిళ మృతిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ మృతిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆమె అధికారులను ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల నేపథ్యంలో మహిళ...
వెంటిలేటర్పై మధ్యప్రదేశ్ గవర్నర్
లఖ్నో : మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్(85) వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. మూత్ర విసర్జనలో, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో ఈ నెల 11న లఖ్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం టాండన్...
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీస్లో 13 మందికి కరోనా..
న్యూఢిల్లీ : ఢిల్లీలోని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయంలో 13 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ పరీక్షలో తేలినట్టు బైజాల్ కార్యాలయం మంగళవారం వెల్లడించింది. నీతి అయోగ్ అధికారికి కరోనా పాజిటివ్...
టీచింగ్స్టాఫ్తో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్
అన్ని యూనివర్సిటీల సమగ్ర సమాచారం తెప్పించుకుంటున్నాం
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మనతెలంగాణ/హైదరాబాద్ : అన్ని యూనివర్సిటీల సమగ్ర సమాచారం తెప్పించుకుంటున్నామని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల టీచింగ్స్టాఫ్తో వీడియో కాన్ఫరెన్స్...
ప్రజలను కాపాడాల్సిన బాధ్యత వైద్యులపై ఉంది
ప్రజలను కాపాడాల్సిన బాధ్యత వైద్యులపై ఉంది
గవర్నర్ సౌందరరాజన్
మన తెలంగాణ/హైదరాబాద్ : సమాజాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని రాష్ట్ర గవర్నర్ సౌందరరాజన్ పేర్కొన్నారు.
కరోనా నివారణ...