Home Search
%E0%B0%9A%E0%B1%88%E0%B0%A8%E0%B0%BE - search results
If you're not happy with the results, please do another search
చైనా యాప్స్ పై రంగంలోకి దిగిన ఎన్ఐఏ
హైదరాబాద్: చైనా యాపులపై ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) రంగంలోకి దిగింది. ఆన్ లైన్ గేమ్స్ పేరిట చైనా యాప్స్ నిధులు మళ్లిస్తున్నాయి. హైదరాబాద్ లోని సిసిఎస్ లో చైనా యాప్ పై కేసు...
పబ్జీపై దాడిలో నిజాయితీ ఎంత?
కేంద్ర ప్రభుత్వం పబ్జీ మరో 117 చైనా యాప్లను నిషేధించినట్లు ప్రకటించింది. అవి మన దేశ భద్రతకు ముప్పు తెస్తున్నాయని చెప్పింది. గతంలో టిక్టాక్ మరో 58 యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే....
తుపాన్లో నౌకమునక.. ఇద్దరే మిగిలారు
టోక్యో : జపాన్ తీరంలో ఓ నౌక మునిగిన ఘటనలో నౌక సిబ్బందిలో రెండో వ్యక్తిని, పలు సంఖ్యలో చనిపోయిన ఆవులను కనుగొన్నారు. పశువుల రవాణాకు వినియోగించే ఈ నౌక సముద్రంలో భారీ...
రెస్టారెంట్ కుప్పకూలి 29 మంది దుర్మరణం
బీజింగ్: ఓ రెస్టారెంట్ కుప్పకూలి 29 మంది మృతి చెందిన విషాద సంఘటన చైనాలోని శాంషీ ప్రావిన్సులో చోటుచేసుకుంది. శిథిలాల కింద చాలా మంది స్థానికులు చిక్కుకుపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి....
చైనాను సైనికంగా తట్టుకోగలమా!
పాకిస్థాన్తో జరిపిన యుద్ధాలలో ఆయుధా పరంగా మన వద్ద కన్నా ఆ దేశం వద్దనే అత్యాధునికమైనవి ఉన్నాయి. అయినా వారు విజయం సాధింపలేకపోయారు. 1962లో అ సలు యుద్ధం జరిగిన్నట్లు చైనా తమ...
చైనాకు భారత్ మరో షాక్
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం చైనాపై డిజిటల్ స్ట్రైక్ చేస్తూ మరో షాక్ ఇచ్చింది. భారత్ ఇప్పటికే టిక్ టాక్ సహా 59 యాప్ లను బ్యాన్ చేసింది. తాజాగా 47 చైనా యాప్లపై...
కరోనా వైరస్ విలన్ చైనానే
హాంకాంగ్ : కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో చైనాకు ఓ షాక్ తగిలింది. ఈ భయంకరమైన వైరస్ గురించి చైనాకు చాలా ముందుగానే తెలిసిందని ప్రముఖ వైరాలజిస్టు లి మెంగ్ యాన్ తెలిపారు....
గాల్వన్ లోయ నుంచి వెనక్కి తగ్గిన చైనా సైన్యం..
న్యూఢిల్లీః లడక్ సరిహద్దుల్లో ఎట్టకేలకు చైనా సైన్యం తోకముడిచింది. గాల్వన్ లోయ నుంచి భారీగా మొహరిచిన తమ సైన్యాన్ని చైనా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. భారత్-చైనా సరిహద్దు ప్రాంతమైన గాల్వన్ లోయలో జూన్...
చైనా యాప్స్పై సంధించిన బాణం
జూన్ 29, రాత్రి 9 గంటలకు భారతదేశంలో చైనా యాప్స్ పై చర్చలు మొదలయ్యాయి. భారత ఐటి మంత్రిత్వ శాఖ 59 యాప్స్ను నిషేధించింది. ఈ యాప్స్ను నిషేధించడానికి కారణం ఇవి భారత...
హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టానికి చైనా ఆమోదం
స్థానిక ఆందోళనలపై ఉక్కు పాదం మోపనున్న కమ్యూనిస్ట్ పాలకులు
ఉద్యమ సంస్థ డెమోసిస్టో కార్యకలాపాల నిలిపివేత
హాంకాంగ్ : హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టానికి చైనా ఆమోదం తెలిపింది. హాంకాంగ్లో వేర్పాటువాద కార్యకలాపాలను అణచివేసేందుకు ఈ...
ముస్లింల జనాభా తగ్గించేందుకు చైనా కఠిన ఆంక్షలు
ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలుంటే భారీ జరిమానాలు, జైలు శిక్ష
బీజింగ్ : ఇతర మతాలు, జాతుల పట్ల కూడా చైనా కమ్యూనిస్ట్ పార్టీ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకప్పుడు తమ దేశ జనాభాను తగ్గించడానికి...
భారత్- చైనా దౌత్య చర్చలు
న్యూఢిల్లీ : సరిహద్దులలో ప్రస్తుత ఉద్రిక్తత సడలింపునకు భారత్- చైనాలు దౌత్యస్థాయిలో యత్నిస్తున్నాయి. బుధవారం ఇరుపక్షాల మధ్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీని గురించి చర్చ జరిగింది. ఎల్ఎసి వెంబడి లద్ధాఖ్ ప్రాంతంలో...
భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తత.. రష్యా బయల్దేరి వెళ్లిన రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సరిహద్దు వివాదంపై ప్రస్తుతం భారత్-చైనా మధ్య రెండో దఫా చర్చలు కొనసాగుతున్నాయి. కమాండర్ స్థాయిలో జరుగుతున్న చర్చలు ఆరు గంటలుగా కొనసాగుతున్నాయి. ఓ వైపు...
బ్యాన్ చైనా
చైనా వస్తువులను బహిష్కరించండి
చైనా వస్తువులపై బిఐఎస్ నిబంధనలు
నాసిరకం చైనా వస్తువుల దిగుమతిని ఆపాలి
కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ పిలుపు
చైనాకు తొలి దెబ్బ
రైల్వే కాంట్రాక్టు రద్దు చేసుకున్న భారత్
బి ఐఎస్ ప్రమాణాలకు సంబంధించిన...
ఎముకలు కొరికే చలిలో…నదిలో 5 గంటల భీకరపోరు
మనిషి నిలబడేటంత ఒడ్డు ఉన్నా బుద్ధి చెప్పాం
మోసం చేసి రాడ్లతో
దాడి చేశారు
మృత్యుంజయుడైన సురేంద్ర సింగ్ కథనం
లడఖ్లో చికిత్స పొందుతున్న సింగ్
న్యూఢిలీ: వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైనికుల ను తిప్పికొట్టేందుకు భారతీయ సైనికులు...
చైనా యాప్స్తో దేశ భద్రతకు ముప్పు: నిఘావర్గాలు
న్యూఢిల్లీ: చైనా మొబైల్ యాప్స్ వాడకంపై నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. 52 మొబైల్ అప్లికేషన్లపై నిషేదం విధించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశాయి. ప్రజలు చైనా యాప్స్ వాడకుండా చూడాలని నిఘా వర్గాలు కేంద్రాన్ని...
స్టార్టప్లలో చైనా పెట్టుబడులే ఎక్కువ
పేటీఎం, ఓలా నుంచి జొమాటో వరకు
దేశంలో 30 స్టార్టప్లలో 18లో చైనా ఇన్వెస్ట్మెంట్
న్యూఢిల్లీ: లడఖ్ గాల్వన్ లోయలో భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం పెరుగుతోంది. రెండు దేశాల సైన్యా లు ముఖాముఖి...
భారత్-చైనా హింసాత్మక ఘర్షణ
కల్నల్ సహా 20 మంది మృతి
పరస్పరం బాహాబాహీ
అమరుడైన అధికారి తెలంగాణలోని సూర్యాపేట వాసి
పరిస్థితిపై రక్షణ మంత్రి సమీక్ష
45 ఏళ్ల తరువాత జగడం
చైనా సైనికులు ఆరుగురు మృతి?
న్యూఢిల్లీ/లడఖ్: భారత్-చైనా సరిహద్దు రగులుతోంది. పరిస్థితులు సద్దుమణుగుతతున్న...
కన్నీళ్లు పెట్టిస్తున్న కల్నల్ తల్లి మాటలు
హైదరాబాద్ : భారత్ - చైనా సరిహద్దు ఘర్షణల్లో సూర్యాపేట వాసి కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మృతిపై ఆయన తల్లి మంజుల స్పందించారు. తన కుమారుడు సంతోష్ బాబు దేశం కోసం...
దూకుడు భారత్దే: చైనా విదేశాంగ మంత్రి
బీజింగ్: సరిహద్దుల్లో పరిస్థితిని భారతదేశమే దిగజారుస్తోందని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి స్పందించారు. ఏకపక్షంగా హద్దులు దాటి వస్తున్నారని, దీనితో ఘర్షణ చెలరేగిందని సోమవారం నాటి ఘటనపై చైనా అధికారికంగా...