Thursday, March 28, 2024
Home Search

%E0%B0%A2%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80 - search results

If you're not happy with the results, please do another search
Friends Killed Friend For Thousand Rupees at Delhi

వెయ్యి రూపాయల కోసం నిండు ప్రాణం తీశారు

న్యూఢిల్లీ: అప్పుగా తీసుకున్న వెయ్యి రూపాయాలు అడిగినందుకు ఇద్దరు స్నేహితులు కలిసి మరో మిత్రుడిని దారుణంగా హతమార్చిన సంఘటన దేశరాజదాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈశాన్య ఢిల్లీలోని సుహైల్, ఫర్హాన్ అనే స్నేహితులు ఉన్నారు....
Corona cases will plateau in next 10-15 days

10 రోజుల తర్వాత కరోనా తగ్గుముఖం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వేగంగా పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10-15 రోజుల తర్వాత తగ్గుముఖం పడుతుందని ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. వైరస్ వ్యాప్తిని...
bus carrying 45 overturns on Lucknow-Agra Expressway

బ‌స్సు బోల్తా: 16 మందికి తీవ్రగాయాలు

ఇటావా: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఇటావాలో గురువారం ఓ బ‌స్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ హైవేపై తెల్ల‌వారుజామున 3.30గంట‌ల‌కు చోటుచేసుంది. ఢిల్లీ నుంచి బీహార్ కు వెళ్తుండగా బస్సు...
Woman fights Kidnapers to save her daughter in Delhi

ఢిల్లీలో లేడీ సింగం.. కిడ్నాపర్లను చిత్తుచేసి బిడ్డను కాపాడుకుంది

న్యూఢిల్లీ: ఓ తల్లి తన నాలుగేళ్ల బిడ్డను రక్షించుకునేందుకు ఝాన్సీ లక్ష్మిభాయి అయింది. బాలిక అయిన తన బిడ్డను ఎత్తుకెళ్లడానికి వచ్చిన దుండగులను వీరోచితంగా అడ్డుకుంది. ఈ ఘటన దేశ రాజధానిలో జరిగింది....
Covid hospital with 10 thousand beds in Delhi

ఢిల్లీలో 10వేల బెడ్‌లతో కొవిడ్ ఆస్పత్రి

  దవాఖానాగాచత్తర్‌పూర్‌లోని రాధాస్వామి సత్సంగ్ ఆధ్యాత్మిక క్షేత్రం చైనా నిర్మాణం కన్నా 10రెట్టు పెద్దది, 15ఫుట్‌బాల్ మైదానాలతో సమానం రేపు ప్రారంభించనున్న హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ : చైనాను మించిన అతి పెద్ద కోవిడ్ ఆస్పత్రి...
480 Delhi AIIMS Personnel infected with Covid 19

ఢిల్లీ ఎయిమ్స్ లో 480 మంది సిబ్బందికి సోకిన కరోనా..

దేశరాజధాని ఢిల్లీలో మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీ ఎయిమ్స్ లో 480 మంది సిబ్బందికి కరోనా పాజిటీవ్ నిర్దారణ అయినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కరోనాతో...
fire-accident

తుగ్లకాబాద్ మురికివాడల్లో అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తుగ్లకాబాద్ మురికివాడల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు వెయ్యి నుంచి 12వందల ఇళ్లు ఇల్లు కాలి బూడిదయ్యాయి. స్థానికుల...
AIIMS Delhi Doctor JN Pande Dies due to Covid 19

కరోనాతో ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ మృతి..

  న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ మరో డాక్టర్‌ని బలి తీసుకుంది. నోవల్ కరోనాతో ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ జితేంద్రనాత్ పాండే శనివారం మృతిచెందారు. ఈ విషయాన్ని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్...
Nirbhaya case filed against 139 people in Panjagutta PS

దొంగతనానికి వెళ్లి మహిళపై అత్యాచారం..

న్యూఢిల్లీ: 23 ఏళ్ల దొంగ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన దక్షిణ ఢిల్లీలోని జంగ్‌పురలో చోటుచేసుకుంది. ఈ సంఘటన గత ఆదివారం అర్థరాత్రి జరిగినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు...

Latest News