Home Search
%E0%B0%A2%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
వెయ్యి రూపాయల కోసం నిండు ప్రాణం తీశారు
న్యూఢిల్లీ: అప్పుగా తీసుకున్న వెయ్యి రూపాయాలు అడిగినందుకు ఇద్దరు స్నేహితులు కలిసి మరో మిత్రుడిని దారుణంగా హతమార్చిన సంఘటన దేశరాజదాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈశాన్య ఢిల్లీలోని సుహైల్, ఫర్హాన్ అనే స్నేహితులు ఉన్నారు....
10 రోజుల తర్వాత కరోనా తగ్గుముఖం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వేగంగా పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10-15 రోజుల తర్వాత తగ్గుముఖం పడుతుందని ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. వైరస్ వ్యాప్తిని...
బస్సు బోల్తా: 16 మందికి తీవ్రగాయాలు
ఇటావా: ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో గురువారం ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ హైవేపై తెల్లవారుజామున 3.30గంటలకు చోటుచేసుంది. ఢిల్లీ నుంచి బీహార్ కు వెళ్తుండగా బస్సు...
ఢిల్లీలో లేడీ సింగం.. కిడ్నాపర్లను చిత్తుచేసి బిడ్డను కాపాడుకుంది
న్యూఢిల్లీ: ఓ తల్లి తన నాలుగేళ్ల బిడ్డను రక్షించుకునేందుకు ఝాన్సీ లక్ష్మిభాయి అయింది. బాలిక అయిన తన బిడ్డను ఎత్తుకెళ్లడానికి వచ్చిన దుండగులను వీరోచితంగా అడ్డుకుంది. ఈ ఘటన దేశ రాజధానిలో జరిగింది....
ఢిల్లీలో 10వేల బెడ్లతో కొవిడ్ ఆస్పత్రి
దవాఖానాగాచత్తర్పూర్లోని రాధాస్వామి సత్సంగ్ ఆధ్యాత్మిక క్షేత్రం
చైనా నిర్మాణం కన్నా 10రెట్టు పెద్దది, 15ఫుట్బాల్ మైదానాలతో సమానం
రేపు ప్రారంభించనున్న హోంమంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ : చైనాను మించిన అతి పెద్ద కోవిడ్ ఆస్పత్రి...
ఢిల్లీ ఎయిమ్స్ లో 480 మంది సిబ్బందికి సోకిన కరోనా..
దేశరాజధాని ఢిల్లీలో మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీ ఎయిమ్స్ లో 480 మంది సిబ్బందికి కరోనా పాజిటీవ్ నిర్దారణ అయినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కరోనాతో...
తుగ్లకాబాద్ మురికివాడల్లో అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తుగ్లకాబాద్ మురికివాడల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు వెయ్యి నుంచి 12వందల ఇళ్లు ఇల్లు కాలి బూడిదయ్యాయి. స్థానికుల...
కరోనాతో ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ మృతి..
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ మరో డాక్టర్ని బలి తీసుకుంది. నోవల్ కరోనాతో ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ జితేంద్రనాత్ పాండే శనివారం మృతిచెందారు. ఈ విషయాన్ని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్...
దొంగతనానికి వెళ్లి మహిళపై అత్యాచారం..
న్యూఢిల్లీ: 23 ఏళ్ల దొంగ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన దక్షిణ ఢిల్లీలోని జంగ్పురలో చోటుచేసుకుంది. ఈ సంఘటన గత ఆదివారం అర్థరాత్రి జరిగినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు...