Home Search
%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%82%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81 - search results
If you're not happy with the results, please do another search
నిరసన హక్కుపై ఒకే విధానం ఉండదు
రోడ్ల అడ్డగింపు వంటివి శాంతియుతంగా ఉండాలి
షహీన్బాగ్ నిరసనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నిరసన తెలిపే హక్కుపై ఒకే రకమైన విధానం ఉండదని, ఒక్కో సందర్భంలో పరిస్థితి ఒక్కో రకంగా ఉంటుందని, అయితే నిరసన...
నేతలపై కేసులు ఏళ్లూ పూళ్లూ
చట్టం ముందు అందరూ ఒకటే, కొందరు మాత్రం దానికంటే ఒక మెట్టు పైనే, వారి జుట్టు దానికి అందదుగాక...
నీట్, జెఇఇ పరీక్షలపై రివ్యూ పిటిషన్ల కొట్టివేత
న్యూఢిల్లీ: నీట్, జెఇఇ-మెయిన్స్ పరీక్షల నిర్వహణపై గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ ఆరు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు చెందిన మంత్రులు దాఖలు చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. జస్టిస్...
ప్రశాంత్ భూషణ్కు రూపాయి విరాళం..
న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు ఒక్క రూపాయి జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చింది. అయితే, ధర్మాసనం తీర్పు ఇచ్చిన అనంతరం తన సహచర...
ఆడబిడ్డకూ ఆస్తిలో పాలు
ఆడపిల్లకూ తండ్రి ఆస్తిలో సమాన హక్కు
తండ్రి 2005కు ముందు మరణించినా కుమార్తెకు ఆస్తి పొందే హక్కు
కుమార్తె ఎప్పటికీ కుమార్తే.. సమష్టి కుటుంబంలో భాగస్వామే
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఆరు నెలల్లోగా పెండింగ్ కేసులు పూర్తి చేయాలని...
బిఎస్ 4 వాహనాలకు రిజిస్ట్రేషన్లు చేయవద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: బిఎస్ 4 వాహనాలకు సంబంధించి ఇప్పుడు ఎటువంటి రిజిస్ట్రేషన్లు జరగకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లాక్డౌన్ దశలో ఈ వాహనాల విక్రయాలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోవల్సి ఉందని అత్యున్నత న్యాయస్థానం...
కరోనా రోగులు పశువులకన్నా హీనమా?
ఢిల్లీ ఆస్పత్రుల్లో పరిస్థితులపై సుప్రీంకోర్టు ఆగ్రహం
టెస్టులు ఎందుకు తగ్గించారని ప్రశ్న
కేంద్రం సహా రాష్ట్రాలకు నోటీసులు
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ సహా పలు నగరాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది....
రూ.’2 లక్షల కోట్లు’ నష్టం
వడ్డీ మాఫీతో బ్యాంకుల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది
సుప్రీంకోర్టుకు తెలిపిన ఆర్బిఐ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ని దృష్టిలో ఉంచుకుని రుణ వాయిదాల చెల్లింపులో ఉపశమనం కలిగించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్బిఐ(భారతీయ రిజర్వు...
ఇండియా పేరు మార్చాలన్న పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ : ఇండియా పేరును భారత్గా మార్చాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, కావాలనుకుంటే ఈ ఫిర్యాదును కేంద్రానికి అందజేయాలని సూచించింది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నమహా...
ప్రైవేట్ ఉద్యోగులకు పూర్తి వేతనాలపై విచారణ వచ్చే వారానికి వాయిదా
న్యూఢిల్లీ : లాక్డౌన్ కాలంలో ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాల్సిందే అంటూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాలపై విచారణను వచ్చే వారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మార్చి 29న...
రాబడి లేనప్పుడు జీతాలు సమస్యే.. చిన్న కంపెనీలపై చర్యలొద్దు: సుప్రీం
న్యూఢిల్లీ : కరోనా దశలో పూర్తి స్థాయి వేతనాలు చెల్లించని చిన్న పరిశ్రమలపై బలవంతపు కఠిన చర్యలకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. వచ్చే వారం వరకూ ఆయా కంపెనీలపై ఎటువంటి చట్టపరమైన చర్యలకు...
ఇంటివద్దకే మద్యం సరఫరా
న్యూఢిల్లీ: ఇంటివద్దకే మద్యం సరఫరా (డోర్ డెలివరీ) లేదా పరోక్ష అమ్మకాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మద్యం దుకాణాల వద్ద జనం పెద్ద సంఖ్యలో గుమి కూడకుండా, భౌతిక దూరం...
ఆగస్టు 31నాటికి బాబ్రీ విధ్వంసం తుది తీర్పు
లక్నో సిబిఐ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం
నిందితులుగా అద్వానీ, సింఘాల్, జోషి తదితర ప్రముఖులు
న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీచేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్ట్...