Home Search
%E0%B0%B9%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF - search results
If you're not happy with the results, please do another search
ప్రియురాలితో గొడవ.. మనస్తాపంతో ప్రియుడి ఆత్మహత్య
రాజస్థాన్: ప్రియురాలి ఇంట్లో ప్రియుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాదఘటన రాజస్థాన్లోని కోటా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మహావీర్ నగర్ ప్రాంతానికి చెందిన కుల్దీప్ శర్మ (32) పెళ్లి చేసుకుని కుటుంబసభ్యులతో కలిసి...
కొత్త ట్విస్ట్
సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో తెరపైకి ‘ఆర్ఎక్స్100’ నిర్మాత అశోక్రెడ్డి పేరు
దేవరాజ్ రెడ్డిని విచారించిన పోలీసులు
మన తెలంగాణ/సిటిబ్యూరో: సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో గంటకో ట్విస్టు బయటికి వస్తోంది....
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమ విఫలం కావడంతో తట్టుకోలేక ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...సన్నీ కుమార్(22)యువకుడు స్థానికంగా ఉంటున్న...
యువజంట ఆత్మహత్య
సికింద్రాబాద్: నగరంలోని చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలోగల అంబర్నగర్లో యువ జంట ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరూ టిఎస్ ఎస్పిడిసిఎల్(ఎలక్ట్రిసిటి డిపార్ట్మెంట్)లో విధులు నిర్వహిస్తున్నారు. దంపతుల ఆత్మహత్యతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. పోలీసులు, కుటుంబ సభ్యులు...
రాంగోపాల్వర్మకు కోర్టు షాక్..
మనతెలంగాణ/హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్వర్మకు నల్గొండ న్యాయస్థానం షాక్ ఇచ్చింది. మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ సోమవారం కోర్టు వర్మకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండలో హత్యకు గురైన ప్రణయ్ ప్రేమ వ్యవహారం...
ప్రశ్నించినందుకు రిటైర్డ్ ఏఎస్సై దారుణ హత్య
అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల మండలంలోని ఈపురుపాలెంలో దారుణం చోటుచేసుకుంది. రౌడీషీటర్ సురేంద్ర చేతిలో రిటైర్డ్ ఏఎస్సై నాగేశ్వరరావు దారుణ హత్యకు గురైయ్యాడు. అర్థరాత్రి అల్లరి చేస్తున్నాడని ప్రశ్నించినందుకు నాగేశ్వరరావు ఇంట్లోకి చొరబడి...
వెయ్యి కోసం స్నేహితుడి హత్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. రూ. వెయ్యి కోసం స్నేహితుడిని మరో వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. హత్యచేసిన అనంతరం బాడీని ముక్కలుగా చేసి మూడు చోట్ల పడేశాడు నిందితుడు....
నల్లగా ఉందని భార్యను చంపిన భర్త
హైదరాబాద్: నగరంలోని మియాపూర్ లో దారుణం చోటుచేేసుంది. భార్య నల్లగా ఉందని ఓ వ్యక్తి తన భార్యను గొంతుకోసం దారుణంగా హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. గుర్తించిన స్థానికులు...
పెండ్లి అయిన ఏడు నెలలకే ఆత్మహత్య
కీసర: మేడ్చల్ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో సోమవారం దారుణం జరిగింది. త్రినేయని అనే వివాహిత అత్తారింట్లో ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలికి ఏడు నెలల క్రితం వివాహం జరిగింది. త్రినేయని-అక్షయ్ లు...
ఫ్యాన్కు ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్: తనకు కరోనా సోకిందని తన్నెవరూ తాకొద్దంటూ లేఖ రాసి వివాహిత ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హైదరాబాద్ శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్లో చోటుచేసుంది. పోలీసుల...
13 ఏండ్ల బాలికపై అత్యాచారం, హత్య
లక్నో: 13 ఏళ్ల బాలికపై అత్యాచారం, ఆపై హత్య చేసిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ జిల్లా ఇసానగర్లో చోటుచేసుకుంది. గోళ్లతో బాలిక కనుగుడ్లు పెకలించి, నాలుక కోసి, చున్నీతో ఉరివేసి బాలిక చనిపోయాక...
తల్లి ఫోన్ లాక్కుందని కొడుకు ఆత్మహత్య
హైదరాబాద్: సికింద్రాబాద్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంటలో శనివారం దారుణం చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్లో పబ్జీ గేమ్ ఆడుతుండగా తల్లి మందలించి ఫోన్ లాగేసుకుంది. దీంతో మనస్థాపానికి గురైన 14సంవత్సరాల బాలుడు...
నగరంలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: సికింద్రాబాద్ లోని ఓ ప్రయివేటు నర్సింగ్ కాలేజీకి చెందిన విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన మంగళవారం రాత్రి నర్సింగ్ కాలేజీ హాస్టల్లో చోటు చేసుకుంది. మత్తు ఇంజెక్షన్ తీసుకుని విద్యార్థిని...
భర్తతో గొడవపడి క్షణికావేశంలో ఆత్మహత్య
హైదరాబాద్: ఏడాది పాపతో సహా ఓ తల్లి నాలుగో అంతస్తు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాదఘటన నగరంలోని రామంతాపూర్ శ్రీనివాసపురంలో చోటుచేసుకుంది. భర్తతో గొడవపడి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు...
అల్లుడిని కత్తితో నరికి చంపిన మామ
అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలోని రౌతలపూడి మండలం డి.జె.పురంలో ఆదివారం దారుణం జరిగింది. అల్లుడిని మామ కత్తితో నరికి హత్య చేశాడు. నరికిన అల్లుడి తలతో ఆయన పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఏడాది...
భర్తను చీరలో ఉరివేసి చంపిన భార్య
అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాలోని ఇరగవరం మండలం అర్జునుడుపాలెంలో గురువారం దారుణం చోటుచేసుకుంది. ఓ భార్య, తన భర్తను చీరతో ఉరివేసి దారుణంగా హత్య చేసింది. భర్త వేధింపులు తట్టుకోలేకనే భర్త కొండయ్యను భార్య...
చిన్నారిని చిదిమేసిన దోషికి ఉరిశిక్ష
హైదరాబాద్ : ఎపిలో సంచలనం రేపిన చిన్నారి ద్వారక హత్య కేసులో ప్రకాశ్ దోషిగా తేలడంతో విజయవాడ మహిళా సెషన్ కోర్టు మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి ప్రతిభాదేవి తీర్పునిచ్చారు. 2019 నవంబర్ 10న...
అనంతపురంలో దంపతుల ఆత్మహత్య
అమరావతి: అనంతపురం జిల్లాలో దంపతుల ఆత్మహత్య కలకలం రేపుతోంది. ధర్మవరం పెరువీధిలో చెందిన దంపతులకు కరోనా వైరస్ సోకింది. దీంతో వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ ఎస్కేయూ క్వారంటైన్లో...
సిద్దిపేటలో రైతు ఆత్మహత్య కలకలం
వేలూరు: సిద్దిపేట జిల్లాలోని వేలూరులో ఓ రైతు ఆత్మహత్య కలకలం రేపింది. తన 13 గుంటల పట్టాభూమిని రెవెన్యూ అధికారులు రికార్డులో ఎక్కించలేదన్న మనస్థాపంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగాడు. దీంతో...
సిద్దిపేటలో తండ్రిని చంపిన తనయుడు
సిద్దిపేట : కన్న తండ్రినే కొడుకు దారుణంగా హత్య చేసిన విషాద సంఘటన సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండలం జాలపల్లి గ్రామంలో జరిగింది. సోమవారం రాత్రి మెతుకు పరమేశ్వర్ రెడ్డి(42)ని అతని కుమారుడు...