Home Search
అరవింద్ కేజ్రీవాల్ - search results
If you're not happy with the results, please do another search
అరవింద్ కేజ్రీవాల్కు మళ్లీ ఈడీ నోటీసులు.. ఈసారి విచారణకు రావాల్సిందే..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. శనివారం ఈడీ.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రశ్నించేందుకు ఆయనకు సమన్లు జారీ చేసింది. కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు...
అరవింద్ కేజ్రీవాల్కు కృతజ్ఞతలు తెలిపిన ఎం.కె.స్టాలిన్
చెన్నై: గవర్నర్లపై చర్య తీసుకోవాలన్న విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేరినందుకు ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. బిజెపియేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీర్మానాలు...
అరవింద్ కేజ్రీవాల్కు సిబిఐ సమన్లు!
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆదివారం(ఏప్రిల్ 16) ప్రశ్నలకు జవాబులిచ్చేందుకుగాను రావాలని సిబిఐ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సమన్లు జారీచేసింది. ఇప్పటికే ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఇదివరలో...
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కోర్టు సమన్లు..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని బుధవారం కేజ్రీవాల్ను కోర్టు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఐదుసార్లు...
కేజ్రీవాల్కు భారీ ఊరట
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టు అయిన కేజ్రీవాల్ను ముఖ్యమంత్రి...
కేజ్రీవాల్కు కాసేపట్లో వైద్య పరీక్షలు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షల కోసం ఇడి హెడ్క్వార్టర్స్కు వైద్య బృందం చేరుకుంది. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలకు ఆప్ పిలుపునిచ్చింది. ఆమ్ఆద్మీ...
9వ సారి కేజ్రీవాల్ ఇడి విచారణకు గైర్హాజరు
ఢిల్లీ మద్యం కేసులో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. ఎక్సైజ్ పాలసీ సంబంధిత మనీలాండరింగ్ కేసులో ఆయనపై ఎటువంటి బలవంతపు చర్య లేదా అరెస్టు వంటివాటి...
మరో కేసులో కేజ్రీవాల్కు ఇడి సమన్లు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ సమన్లు ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించినది కాదు అని మంత్రి అతిశీ తెలిపారు. ఢిల్లీ జల...
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు భారీ ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) జారీచేసిన సమన్లను ఖాతరు చేయనందుకు అరెస్టు కాకుండా ఢిలీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు శనివారం...
ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు అయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్ల కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శనివారం దేశ రాజధానిలోని కోర్టుకు హాజరయ్యారు. నగరంలోని...
సెషన్స్ కోర్టులో కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో పంపిన సమన్లను పదేపదే బేఖాతరు చేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఫిర్యాదు చేస్తూ మెజిస్టీరియల్ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) చేసిన ఫిర్యాదుపై...
రీట్వీట్ కేసులో క్షమాపణ చెపుతారా?: కేజ్రీవాల్కు సుప్రీం ప్రశ్న
న్యూఢిల్లీ : వివాదాస్పద వీడియో రీట్విట్, సంబంధిత పరువునష్టం దావా విషయంలో సుప్రీంకోర్టు సోమవారం ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ వివరణ కోరింది. ఈ కేసు విషయంలో క్షమాపణలు తెలియచేయాలనుకుంటున్నారా? అని సుప్రీంకోర్టు...
ఇడి ఫిర్యాదు.. కేజ్రీవాల్కు కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తమ సమన్లను విస్మరిస్తున్నారని ఆరోపిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) ఇచ్చిన తాజా ఫిర్యాదుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు గురువారం...
ఢిల్లీ సిఎం కేజ్రీవాల్కు లెఫ్టినెంట్ గవర్నర్ చురకలు
న్యూఢిల్లీ : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఓ ఘాటైన లేఖ పంపించారు. బడ్జెట్ను ఎందుకు నిలిపివేశారని ఈ లేఖలో ప్రశ్నించారు. ప్రజలకు ప్రజాధనం...
కేజ్రీవాల్కు ఇడి మరోసారి సమన్లు జారీ
ఫిబ్రవరి 26న హాజరుకావాలంటు ఆదేశం
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) గురువారం తాజా సమన్లు జారీచేసింది. ఫిబ్రవరి 26న తమ...
కేజ్రీవాల్కు ఆరోసారి ఇడి సమన్లు
19న హాజరుకావాలని ఆదేశం
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) తాజాగా బుధవారం ఆరవ సమన్లను జారీచేసింది. ఫిబ్రవరి 19న...
ఆప్ ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు.. కేజ్రీవాల్కు ఢిల్లీ పోలీసుల నోటీసులు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు జారీచేసేందుకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం...
పరువునష్టం కేసులో కేజ్రీవాల్కు ఊరట
మోడీ డిగ్రీపై వ్యాఖ్యల కేసు విచారణపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ విద్యార్హతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ ఎంపి సంజయ్...
ఢిల్లీ సిఎం కేజ్రీవాల్కు నాలుగోసారి ఈడీ సమన్లు
న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులోఆ రాష్ట్ర సిఎం అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నాలుగోసారి నోటీస్లు జారీ చేసింది. జనవరి 18న విచారణకు హాజరు కావాలని ఆ ఆదేశాల్లో...
కేజ్రీవాల్కు మూడోసారి ఇడి సమన్లు
జనవరి 3న హాజరుకావాలని ఆదేశం
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిలీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్సమెంట్ డైరెక్టరేట్(ఇడి) శు క్రవారం మూడవ సమన్లు జారీచేసింది. జనవరి 3న ఢిల్లీలోని ఇడి కార్యాలయంలో...