Home Search
ఇంటర్మీడియట్ పూర్తి అయి - search results
If you're not happy with the results, please do another search
పదోన్నతులు పూర్తి
ఒకటి రెండు శాఖలు మినహా అన్నిటా ముగిసిన ప్రమోషన్ల ప్రక్రియ
చాలా శాఖల్లో అర్హులకు ప్రమోషన్లు
సర్వీసును రెండేళ్లకు తగ్గించడంతో పదోన్నతులు లభించాయి:
సంతోషం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు
సిఎం కెసిఆర్, మంత్రులు కెటిఆర్, శ్రీనివాస్గౌడ్లకు కృతజ్ఞతలు
మన తెలంగాణ/హైదరాబాద్: ...
ఎం.ఫిల్ కోర్సు రద్దులో ఔచిత్యం ఉందా?
ఈ అకడమిక్ ఇయ్యర్లో మన దేశ విశ్వవిద్యాలయాల్లో ఎంఫిల్ కోర్సుల్లో చేరాలని ఉత్సాహపడుతున్న విద్యార్ధుల అభిలాషను నిరుత్సాహ పరుస్తూ గత నవంబర్ 2022న యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) ఆ కోర్సును రద్దు...
28 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం: ఎట్టకేలకు దక్కిన ప్రభుత్వ ఉద్యోగం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పోస్టల్ శాఖలో ఉద్యోగం కోసం 28 ఏళ్ల పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి ఓ వ్యక్తి ఎట్టకేలకు విజయం దక్కించుకున్నాడు.
అంకుర్ గుప్తా అనే వ్యక్తి పోస్టల్...
పాటల పూదోటలో మందారం
సృష్టిలోని ఏ మనిషి అయినా పుట్టినప్పటి నుండి అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కుంటాడు. అయితే మనిషి తను ఏదో ఒక సందర్భంలో తను కూడా గొప్ప వ్యక్తిని కావాలని పరితపిస్తాడు. అందరూ తనను...
తెలంగాణలో దసరా సెలవులు.. ఎన్ని రోజులంటే?
హైదరాబాద్: దసరా సెలవులకు తెలంగాణలోని పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ముస్తాబయ్యాయి. పాఠశాలలు 13 రోజులు మూతపడగా, జూనియర్ కళాశాలలకు ఏడు రోజులు సెలవులు ఉంటాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...
నల్గొండలో సంచలనం రేపిన ఇద్దరి అమ్మాయిల ఆత్మహత్య..
నల్గొండ: గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఇద్దరు డిగ్రీ విద్యార్థులు చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్ పల్లి మండలం...
అసమాన కలం యోధుడు షోయబుల్లా ఖాన్
పెన్నును గన్నుగా మార్చి, అక్షరాలను బుల్లెట్లుగా ప్రయోగించి, నాటి నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా రాజీలేని రచనలతో నిజాం ప్రభుత్వానికి నిద్దుర పట్టనీయకుండా వణికించిన షోయబ్ ఉల్లా ఖాన్ అక్షర వీరుడు. ప్రజల...
అకాడెమీ అవార్డులా! పందేరాలా?
కేంద్ర సాహిత్య అకాడెమీ తెలుగు అవార్డులు అంటే వందిమాగధులకు పందేరాలయినాయి. ప్రతిభతో పనిలేకుండానే ‘మనోడు’ అయితే చాలు వీరతాళ్ళు వేసేస్తున్నారు. ఆధిపత్య కులాలకు చెందిన అకాడెమీ పీఠాధిపతులు తమ తదనంతరమూ తమని సాహితీలోకంలో...
కంప్యూటర్ సైన్స్కే జై
ఇంజినీరింగ్ విద్య వేగవంతంగా మా ర్పు చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులతో ఇంజనీరింగ్ వి ద్యలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఇంజినీరిం గ్ విద్య అంటేనే సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్....
సర్వసుందరంగా పంచాయతీలు
పంచాయతీ రాజ్ వ్యవస్థను 1993లోని 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీ రాజ్ రాజ్యాంగబద్ధం చేయబడింది. ఈ బిల్లును 22 డిసెంబర్ 1992న లోక్సభ, అదే విధం గా 23 డిసెంబర్...
బలోపేతం చేద్దాం
మనతెలంగాణ/హైదరాబాద్: 60 లక్షల పార్టీ శ్రేణులను మరింత చైతన్యపరిచేలా విస్తృతంగా కార్యక్రమాలను చేపట్టాలని దీనికోసం ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఆదేశించారు. జిల్లా పార్టీ...
కలగా మిగిలిన కామన్ స్కూల్!
1990 తర్వాత దేశంలో సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ పెచ్చుమీరిపోయిన తర్వాత విద్యారంగం ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లిపోవడంతో బాధ్యత విస్మరించిన ప్రభుత్వాలు విద్యారంగాన్ని అంతగా పట్టించుకోక, ప్రైవేట్ సంస్థలను పెంచి పోషించడంతో ఈ దుస్థితి...
బాలాపూర్ లో పరువు హత్య.. యువతి కళ్లెదుటే …
బాలాపూర్: మతాంతర ప్రేమ వ్యవహారం నేపధ్యంలో యువతి బంధువులు యువకుడిని కత్తులతో దారుణంగా పొడిచి చంపిన సంఘటన రాచకొండ పొలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పొలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.ఇన్స్పెక్టర్ భాస్కర్ తెలిపిన వివరాల...
విద్యార్థులకు పరీక్షా కాలం
మనతెలంగాణ/హైదరాబాద్ : పరీక్షల కాలం మొదలైంది. విద్యార్థులు తమలోని సత్తా చాటేలా సర్వసన్నద్దమయ్యేందుకు ఇది అత్యంత కీలక సమయం. ఓ వైపు వార్షిక పరీక్షలు సమీపిస్తుండగా, మరోవైపు ప్రవేశ పరీక్షల తేదీలూ దగ్గరపడుండటం...
ఎంసెట్లో ఇంటర్ వెయిటేజీపై త్వరలో నిర్ణయం?
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రలో ఎంసెట్లో ఈసారి కూడా ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజ్పై రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను త్వరలో విడుదల...
జెఇఇ మెయిన్లో కఠినంగా మ్యాథమెటిక్స్
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్ 2023 సెషన్ -1 పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పరీక్షపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఎక్కువ భాగం...
‘ఎడ్యుకేషన్ యాజ్ యాన్ ఈక్వలైజర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్’ ప్రారంభించిన సింక్రోనీ
హైదరాబాద్: ప్రీమియర్ వినియోగదారుల ఆర్థిక సేవల కంపెనీ సింక్రోనీ (ఎన్వైఎస్ఈ : ఎఫ్వైఎఫ్) ఇప్పుడు ‘ఎడ్యుకేషన్ యాజ్ యాన్ ఈక్వలైజర్’ కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా ఉన్నత విద్యావకాశాలు పెంపొందించడం, అత్యధిక...
ఇంటర్ తోనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు
హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకొనే విద్యార్థులకు ఇంటర్మీడియట్ స్థాయిలోనే అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రతీ సంవత్సరం...
సమానత ఇప్పుడైనా సాధ్యపడేనా!
దేశం నిండా జలాలు సమృద్ధిగా లభిస్తున్నా నీరందని బీళ్లున్నట్టే ముప్పై శాతానికి పైబడిన నిరక్షరాస్యత అభివృద్ధికి గొడ్డలు పెట్టుగా మారింది. సహస్రాధిక విశ్వవిద్యాలయాలు, అరకోటి కళాశాలలు విద్యనందిస్తున్నప్పటికీ పట్టభద్రులు సైతం ‘వర్క్ ఫోర్స్’...
26న ఇంటర్ ఫలితాలు?
26న ఇంటర్ ఫలితాలు?
తప్పులు దొర్లకుండ అధికారుల జాగ్రత్తలు
30లోగా ‘పది’ ఫలితాలు
మన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు ఈ నెల 26న వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి...