Home Search
ఇందిరాగాంధీ - search results
If you're not happy with the results, please do another search
ఇందిరాగాంధీ 106 వ జయంతి .. కాంగ్రెస్ నేతల నివాళి
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 106 వ జయంతి సందర్భంగా ఆదివారం కాంగ్రెస్ అగ్రనేతలు నివాళి అర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, సిపిపి ఛైర్పర్మన్ సోనియా గాంధీ, పార్టీ మాజీ...
ఇందిరాగాంధీకి సోనియా, రాహుల్, ప్రియాంక నివాళి
న్యూఢిల్లీ: దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 36వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ నివాళులర్పించారు. సోనియా, ప్రియాంకలు శనివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్మారకం శక్తిస్థల్కు వెళ్లి...
మూడు స్థానాలపై అదే ఉత్కంఠ
మన తెలంగాణ/హైదరాబాద్: మూడుస్థానాలకు (ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్) పార్లమెంట్ నియోజకవర్గాలకు కాం గ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈనెల 25వ తేదీన నామినేషన్ల గడువు...
అభివృద్ధికి అభయహస్తం
ఏడుపాయ ల వనదుర్గామాత పాదాల సాక్షిగా ఆగస్టు 15 వ తేదీలోగా రెండు లక్షల రైతు రుణమాఫీ చే యబోతున్నామని సిఎం రేవంత్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. మెదక్ పార్లమెం ట్ కాంగ్రెస్...
మెతుకుసీమలో గెలుపు వీరుడెవరో
బిసి వాదంతో కాంగ్రెస్... మోడీ చరిష్మాతో బిజెపి దూకుడు
కెసిఆర్, హరీశ్కు సవాల్గా మారిన ఎంపి స్థానం
ముక్కోణపు పోటీలో నిలిచేదెవరు?
యస్.ఎన్.చారి, మెదక్ ప్రతినిధి: మెదక్ పార్లమెంట్ స్థానంలో తమ సత్తా చాటేందుకు కాం...
మెదక్లో మనమే గెలవాలి
మన తెలంగాణ / హైదరాబాద్ : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జి లు శ్రేణులు కలిసికట్టుగా...
ఆ విషయంలో ఒకే ఒక్కడు… మన్మోహన్ సింగ్!
ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక పరిస్థితిని కొత్త పుంతలు తొక్కించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దాదాపు 33 ఏళ్ల తర్వాత రాజ్యసభ సభ్యుడిగా పదవీవిరమణ చేస్తున్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా...
‘కచ్చతీవు’లో ఓట్ల వేట
ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికా అంశాలను లేవనెత్తి పబ్బం గడుపుకోవడంలో నాలుగాకులు ఎక్కువే చదివిన కేంద్రంలోని పెద్దలు తమ అమ్ములపొదిలోంచి తాజాగా మరో అస్త్రాన్ని వెలికితీశారు. అదే.. కచ్చతీవు! ఫలితంగా ఎన్నికల సమయాన ఈ...
ఆర్థికాభివృద్ధి… అంకెల గారడీ!
సాధారణంగా ఆర్థిక సంబంధ అంశాలు రాజకీయాల్లో పెద్దగా ఆసక్తి కలిగించవు. ఆకర్షణీయమైన నినాదాలు మినహా ఆర్థిక వాస్తవాలు ఎన్నికల సమయంలో పెద్దగా ప్రభావం చూపించలేవు. 1971లో ఇందిరాగాంధీ ‘గరీబీ హటావో’ నినాదం ఆమెకు...
సాగుకే ప్రాధాన్యం
మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయరంగానికి సంబంధిందిచన రుణాల పం పిణీకి అధిక ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్ర అభివృద్దికి బ్యాంకర్లు తమ వంతు సహాకారం అందిచాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు....
నాలుగున్నర లక్షల ఇండ్లు ఇస్తాం: రేవంత్ రెడ్డి
కొత్తగూడెం భద్రాద్రి: పేదల కష్టాలు చూసి ఆనాడు దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఈ ఇళ్లను ప్రారంభించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పేదల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు అని, ఇందిరమ్మ ప్రభుత్వం...
‘ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే ఇందిరా గాంధీని అవమానించినట్టే’
కరీంనగర్: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాహిత యాత్రకు అడగడుగునా అడ్డంకులు సృష్టిస్తు అరాచకాలు సృష్టించేందుకు యత్నిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్...
న్యాయ కోవిదుడు ఫాలీ నారిమన్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయ నిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారిమన్ (95) కన్ను మూశారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. నారిమన్ గత కొంతకాలంగా...
తెలంగాణకు ప్రపంచంతోనే పోటీ: రేవంత్
తెలంగాణకు ఇతర రాష్ట్రాలతో పోటీ లేదనీ, ప్రపంచంతోనే పోటీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో సిఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణా ఆర్థిక ప్రగతికి...
సోనియాగాంధీ ఏకగ్రీవ ఎన్నిక..
రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే రాష్ట్రం నుంచి నామినేషన్ వేసిన బిజేపీ నేతలు చున్నీలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ఎన్నికలకు...
ఆ లోటును భర్తీ చేస్తున్నాం… రాజీవ్ విగ్రాహ శంకుస్థాపన కార్యక్రమంలో సిఎం
మన తెలంగాణ / హైదరాబాద్ : సచివాలయం సమీపంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒక...
ఔను మేస్త్రీనే..
మన తెలంగాణ/హైదరాబాద్: ‘నేను మేస్త్రినే.. మీరు విధ్వంసం చేసిన తెలంగాణ ను పునర్నిర్మాణం చేస్తున్న మేస్త్రీనే’ అంటూ బిఆర్ఎస్ నాయకులపై సిఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. మిమ్మల్ని 100 మీటర్ల లోతులో గోరీ కట్టే...
గంటలు గడిస్తున్నా కదలని విమానం.. పైలట్ పై దాడి (వీడియో వైరల్)
ఫ్లైట్ ఆలస్యంగా బయల్తేరనున్నట్లు అనౌన్స్ చేస్తున్న పైలట్ పై ఓ ప్రయాణికుడు దాడి చేశాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన ఆదివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ...
మోడీకి గెలుపు శాశ్వతం కాదు
నరేంద్ర మోడీ 2014లో ప్రధాని అయినప్పటి నుంచి, ప్రధానంగా 2019లో రెండోసారి గెలిచినప్పటి నుంచి, భారత ప్రజాస్వామ్య వ్యవస్థపైన ఒత్తిడి ఎక్కువైంది. మోడీ ప్రభుత్వం ఎన్నికల పర్యవేక్షణ వ్యవస్థను బలహీనపరిచింది. తనకు అనుకూలంగా...
13 దేశాల ప్రతినిధులకు సిఎం రేవంత్ ఆతిథ్యం
హైదరాబాద్ : నగరంలోని కుతుబ్ షాహీ టూంబ్ ల వద్ద 13 దేశాల ప్రతినిధులకు సిఎం రేవంత్ రెడ్డి బుదవారం రాత్రి ఆతిధ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యుఎఇ, యుకె, జపాన్,...