Friday, April 19, 2024
Home Search

ఉగ్రవాద - search results

If you're not happy with the results, please do another search
AAP Social Media DP Campaign Start

‘నా పేరు కేజ్రీవాల్… నేను ఉగ్రవాదిని కాదు’

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ఆరోపణలు ఎదుర్కొని తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు ఓ సందేశం పంపారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి సంజయ్ సింగ్ పేర్కొన్నారు....
Terrorists have no rules: Jaishankar

ఉగ్రవాదులకు రూల్స్ ఉండవు: జై శంకర్

పుణె : గత పదేళ్లలో దేశ విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని , ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ మార్పేసరైన విధానమని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు....
9 Passengers killed in Pakistan

బస్సులోంచి కిడ్నాప్ చేసి.. 9 మందిని చంపిన ఉగ్రవాదులు

కరాచి: పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నోష్కి జిల్లాలోని హైవేపై కాపు కాసిన కొందరు ముష్కరులు, క్వెట్టా నుంచి తఫ్తాన్‌కు వెళ్తున్న ఓ బస్సును అడ్డుకుని, అందులోని 9 మంది...
PM Modi Speech at Rally in Uttarakhand

మా పాలనలో సొంత గడ్డపైనే ఉగ్రవాదులు హతం: ప్రధాని మోడీ

రిషికేష్(ఉత్తరాఖండ్): అత్యంత శక్తివంతమైన బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్న భద్రతా దళాలు ఉగ్రవాదులను వారి సొంత గడ్డపైనే హతమారుస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. గురువారం నాడిక్కడ ఒక ఎన్నికల...
Rajnath Singh's warning to Pakistan over terrorism

ఉగ్రవాదాన్ని అణచడం చేతకాకపోతే మేము సిద్ధం: రాజ్ నాథ్ సింగ్

న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని అరికట్టడం పాకిస్థాన్ కు చేతకాకపోతే, భారత్ సహకారం అందించగలదని రాజ్ నాథ్ సింగ్ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. భారత్ లోకి ప్రవేశించి తప్పించుకునే ఉగ్రవాదులను వెంటాడి మరీ మట్టు...
India declared LeT member Mohammad Qasim Gujjar as terrorist

లష్కరే తోయిబా వ్యూహకర్త గుజ్జర్ ను ఉగ్రవాదిగా ప్రకటించిన భారత్

న్యూఢిల్లీ: దేశంలో అనేక ఉగ్ర దాడులకు, బాంబు పేలుళ్లకు సూత్రధారి, నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా వ్యూహకర్త మొహమ్మద్ ఖాసీం గుజ్జర్‌ను ఉగ్రవాదిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రకటించింది....

పాక్ లో మరో ఉగ్రవాది మృతి

పాకిస్తాన్ లో మరో ఉగ్రవాది అనుమానాస్పదస్థితిలో మరణించాడు. యునైటెడ్ జీహాద్ కౌన్సిల్ కు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షేక్ జమీల్ ఉర్ రహ్మాన్ మృతదేహాన్ని అబోటాబాద్ నగరం శివార్లలో...
1993 train bomb blasts case

1993 రైలు బాంబు పేలుళ్ల కేసు.. ఉగ్రవాది తుండా నిర్దోషి

న్యూఢిల్లీ : లష్కరే తొయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండాను రాజస్థాన్ లోని ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. 1993 లో దేశంలో జరిగిన వరుసరైలు బాంబు పేలుళ్ల కేసులో ఈ తీర్పు...

హిజ్బుల ఉగ్రవాదులపై ఇడి చార్జిషీట్

న్యూఢిల్లీ : కాశ్మీర్‌లో టెర్రర్ ఫైనాన్సింగ్ కేసు సందర్భంగా తాను మనీ లాండరింగ్ చార్జిషీట్ దాఖలు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) శనివారం వెల్లడించింది. ఆ ఫిర్యాదులో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు కొందరి...
Amit Shah

కశ్మీర్‌లో 66శాతం తగ్గిన ఉగ్రవాద చర్యలు: అమిత్ షా

జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తరువాత ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఇంతకు ముందటితో పోలిస్తే ఆర్టికల్ ఎత్తివేత తరువాత దాదాపు 66...

జమ్మూలో ఉగ్రవాదుల కాల్పులు తిప్పికొట్టిన సైనిక బలగాలు

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లోని ఫూంచ్‌లో శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు దాడికి దిగారు. తనిఖీలకు వెళ్లుతున్న సైనిక జవాన్ల వాహనాలను ఎంచుకుని కాల్పులు జరిపారు. అప్రమత్తంగా ఉన్న జవాన్లు ఎదురుదాడికి దిగారు. పరస్పర...

కశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే ఉగ్రవాది హతం

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో లష్కరే తాయిబాకు చెందిన ఒక ఉగ్రవాది మరణించాడు. 2017లో సైనికాధికారి లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్‌ను అపహరించి హతమార్చిన ఘటనతో ఈ...
Gangster Goldy Brar declared designated terrrorist under UAPA

గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన భారత్

న్యూఢిల్లీ : గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాద నిరోథక చట్టం కింద ఉగ్రవాదిగా సోమవారం భారత్ ప్రకటించింది. నిషేధించిన ఉగ్రవాద గ్రూపు బాబర్ ఖల్సా ఇంటర్నేషనల్ తో గోల్డీ బ్రార్‌కు సంబంధం ఉందని...
Five terrorists killed in Balochistan encounter

బెలోచిస్థాన్ ఎన్‌కౌంటర్‌లో ఐదుగరు ఉగ్రవాదులు ఖతం

కరాచి : పాకిస్థాన్ లోని కల్లోలిత బెలోచిస్థాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారని ఆర్మీ ఆదివారం వెల్లడించింది శని, ఆదివారాల్లో అందిన సమాచారం మేరకు రాత్రి నిఘా ఆధార...

గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ ఉగ్రవాదే..

న్యూఢిల్లీ : కెనడాలో ఆశ్రయం పొందిన 33 ఏళ్ల గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను కేంద్ర హోంశాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది. అనేక ఉగ్రదాడులు, దోపిడీలు, హత్యల్లో అతడి ప్రమేయం ఉన్నందున ఉపా చట్టం...
Lakhbir Singh Landa Declared Terrorist By Centre

లఖ్‌బీర్ సింగ్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం

కెనడాకు చెందిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను భారత ప్రభుత్వం టెర్రరిస్టుగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శనివారం ప్రకటన విడుదల చేసింది. ఇండియా-కెనడా మధ్య...
Retired police officer shot dead by terrorists

రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. మాజీ పోలీస్ అధికారి కాల్చివేత

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లా రిటైర్డ్ పోలీస్ అధికారి మొహమ్మద్ షఫీ మీర్‌ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. గంట్ ముల్లా గ్రామం లోని షీరి ప్రాంతంలో ఉన్న మసీదులో...

పాక్, చైనాల కుట్ర ఫలితమే..పూంఛ్ సెక్టార్‌లో ఉగ్రవాద దాడులు

న్యూఢిల్లీ: జమ్మూ, కశ్మీర్‌లోని పూంఛ్‌ సెక్టార్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేలా చేయడం ద్వారా లడఖ్ సరిహద్దుల్లోని సైనిక బలగాలను తిరిగి కశ్మీర్‌లో మోహరించేలా భారత సైన్యంపై ఒత్తిడి తీసుకు రావడానికి పాక్,...
Poonch terror attack

ఉగ్రవాదుల కోసం అడవిలో సైన్యం వేట

పూంచ్‌లో ఘటనా స్థలానికి సైనిక ఉన్నతాధికారులు పూంచ్/జమ్మూ: ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది అమరులుకాగా, మరో ఇద్దరు జవాన్లు గాయపడిన దారుణ ఘటన నేపథ్యంలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు శుక్రవారం జమ్మూకశ్మీరు...
Promoting Tablighi Jamaat is like increasing terrorism: Rajasingh

తబ్లిగీ జమాత్ సంస్థను ప్రోత్సహిస్తే ఉగ్రవాదం పెంచినట్లే : రాజాసింగ్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెలలో వికారాబాద్‌లో జరగనున్న తబ్లిగీ జమాత్ సమావేశాలకు రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయడంపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్, ఉబ్జెకిస్తాన్,...

Latest News