Home Search
ఉత్తరప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
ఉత్తరప్రదేశ్లో హిజ్రాల దారుణం
లఖ్నవూ : ఉత్తరప్రదేశ్లో ఐదుగురు హిజ్రాలు ఓ వ్యక్తికి గుండు గీసి అతడిపై మూత్ర విసర్జన చేసే దారుణ సంఘటన వెలుగు లోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ లోని కోస్గంజ్ ప్రాంతంలో ఈ...
ఉత్తరప్రదేశ్లో పిల్లలకు ఇక కొత్త పాఠాలు
ఎ ఫర్ ఆపిల్ కాదు అర్జున
బి ఫర్ బలరామ..సి అంటే క్యాట్ కాదు ఛాణక్య
హెచ్ రాగానే హనుమాన్ అనాల్సిందే
భారతీయ సంప్రదాయ జోడింపు దిశలో యోగి
లక్నో : ఉత్తరప్రదేశ్లో ఎల్కెజి...
ఉత్తరప్రదేశ్లో ఓట్లు చెల్లవ్… అవకతవకలు జరిగాయని ఇసికి థరూర్ లేఖ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే చేతిలో శశిథరూర్ భారీ మెజార్టీతో ఓటమిపాలయ్యారు. ఈనేథ్యంలో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎన్నికల పోలింగ్లో అవకతవకలు జరిగాయని, పోలైన ఓట్లు చెల్లనివిగా పరిగణించాలని పార్టీ ఎన్నికల సంఘానికి...
ఉత్తరప్రదేశ్లో ‘కప్పా’ వేరియంట్ కలకలం
వైరస్తో ఒకరి మృతి, మరొకరికి నిర్ధారణ
లక్నో: డెల్టా ప్లస్ వేరియంట్ రేపినఆందోళన ఇంకా సమసి పోకముందే తూర్పు ఉత్తరప్రదేశ్లో కరోనా కొత్త వేరియంట్ ‘కప్పా’ పాజిటివ్ నిర్ధారణ అయిన ఓ వ్యక్తి మరణించాడు....
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం
లక్నో: కారు, ట్రక్కు ఢీకొని జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన సంఘటన ఉత్తరప్రదేశ్లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కన్నౌజ్ సమీపంలోని తాల్గ్రామ్ వద్ద ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై ట్రక్కును వేగంగా వచ్చి...
ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన.. రౌడీమూకల కాల్పుల్లో 8మంది పోలీసులు మృతి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లో దారుణం సంఘటన చోటు చేసుకుంది. ఎస్ పి దేవేంద్ర మిశ్రాతో సహా ఎనిమిది మంది పోలీసులను దుండగలు కాల్చి చంపిన ఘటన కాన్పూర్ సమీపంలోని చౌబేపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో...
సివిల్స్లో తెలుగు మెరుపులు
దేశంలో ప్రభుత్వ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సర్వీసులుగా పేరుగాంచిన సివిల్స్లో తెలుగు విద్యార్థుల హవా పెరుగుతున్నది. ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్లను ఎంపిక చేసే సివిల్స్ పరీక్షల్లో ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులే సింహ భాగం...
కంటోన్మెంట్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బిజెపి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికకు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఇదివరకే అభ్యర్థుల్ని ప్రకటించాయి. తాజాగా బిజెపి తన అభ్యర్థిని ప్రకటించింది. టీఎన్ వంశా తిలక్ను తమ అభ్యర్థిగా ప్రకటిస్తూ బిజెపి కేంద్ర కార్యవర్గం మంగళవారం...
కాంగ్రెస్తో పొత్తు లేదు : అసదుద్దీన్ ఓవైసి
మన తెలంగాణ / హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్తో పొత్తు కాని, అవగాహన కాని ఉండదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ లోక్సభ...
పల్లవి పటేల్తో ఒవైసీ కూటమి… తొలి జాబితా విడుదల
లక్నో: ఉత్తరప్రదేశ్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి మూడు ప్రధాన కూటములు ఏర్పడ్డాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఎ, కాంగ్రెస్సమాజ్ వాదీ పార్టీల ఇండియా కూటమితోపాటు ఇప్పుడు పీడీఎం (పిచ్చా, దళిత, ముసల్మాన్) కూటమి కూడా...
ధోతీ కుర్తా.. మెడలో రుద్రాక్ష
కాశీ ఆలయం వద్ద ఖాకీ డ్రస్సు ఇదే
కొత్త నిబంధన అమలులోకి
యోగి సర్కారు నిర్ణయం
ఏ మాన్యువల్ ఇదని నిరసనలు
యోగి సర్కారు యాగి అన్న అఖిలేష్
వారణాసి : ప్రముఖ పుణ్యక్షేత్రం,...
పెద్ద మనిషితనం లేని మోడీ
ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఎవరు ఎవరి మీదైనా విమర్శలు చేయవచ్చు. ఎన్నికల సమయంలో ఆ వెసులుబాటు మరింత ఉంటుంది. అదే సమయంలో, పార్టీ శ్రేణులు ఏమి మాట్లాడినా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే...
ఫోన్ ట్యాపింగ్లో… షాకింగ్ పరిణామాలు
మనీల్యాండరింగ్పై ఇడికి ఫిర్యాదు వ్యాపారస్థులను బెదిరించి
కోట్లు వసూలు చేశారని ఆరోపణ హవాలా మార్గంలో
తరలించినట్లు నిందితులు అంగీకరించారని ఫిర్యాదులో స్పష్టీకరణ
ఫిర్యాదు నేపథ్యంలో ఇడి జోక్యంపై జోరెత్తిన ఊహాగానాలు
రాధాకిషన్రావుపై మరో...
రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకుల నియామకం
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనుండడంతో రాష్ట్రాల్లో నిఘా పెంచడంతోపాటు పరిపాలన, భద్రత, అభ్యర్థుల వ్యయాన్ని పరిశీలించడానికి ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం...
ఎంతటివారినైనా వదిలేదే లేదు:మోడీ
బిజెపి సారథ్యపు ఎన్డిఎ అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తోందని, కాగా విపక్షాలు తమ అవినీతి చర్యల పరిరక్షణకు ఉద్యమిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. అవినీతిపై తమ భీకరపోరు ఆగదని, ఎవరి బెదిరింపులకు భయపడేది...
మోడీ… భయాలు!
స్వతంత్ర భారత దేశ చరిత్రలో మొదటి సారిగా అధికారంలో ఉన్న ఓ ముఖ్యమంత్రిని అవినీతి ఆరోపణలతో ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయడంలోని ఔచిత్యమును అటుంచితే ఎన్నికల సమయంలో తిరుగులేని విధంగా వ్యవహరిస్తున్న బిజెపిని...
ఆప్లో మరో ‘క్రేజీ’వాల్ ఏరి?
ఆమ్ఆద్మీ పార్టీ చిక్కుల్లో పడింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో సీనియర్ నాయకులు ఒక్కొక్కరు జైలుకు వెళ్లడం.. మరో పక్క లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పార్టీ నాయకత్వ లోపాన్ని ఎదుర్కొంటోంది. పార్టీకి...
దక్షిణాదిపై కేంద్రం వివక్ష!
దేశంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. సాధారణంగా ఎన్నికలంటేనే హైవోల్టేజ్. ఇప్పుడు ఎన్నికలు వేసవి కాలంలో జరుగుతున్నందున మరింత హీట్ రాజుకోనున్నాయి. మరోవైపు కేంద్రంలో తిరిగి ఎన్డిఎ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సర్వేలతో...
బీజేపీ నిరాకరిస్తే స్వతంత్ర అభ్యర్థిగా వరుణ్ గాంధీ?
లక్నో: బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ గత కొంతకాలంగా సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్లో అమేథీలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలోఓ రోగి చనిపోగా, దాన్ని సాకుగా చూపించి...
దళితుల పోరాట యోధుడు
యుగయుగాలుగా, తరతరాలుగా భారత దేశాన్ని పీడిస్తున్న సమస్య హక్కుల వివక్ష. దేశాన్ని కుల వివక్ష నుంచి విముక్తి చేయడానికి ఎందరో మహానుభావులు తమదైన శైలిలో ఎన్నో ఉద్యమాలు చేశారు. వారిలో ప్రముఖులు జ్యోతిరావు...