Home Search
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు - search results
If you're not happy with the results, please do another search
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు రెండోసారి కరోనా..
మన తెలంగాణ/హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మరోసారి కరోనా సోకింది. 2020 సెప్టెంబర్లో తొలిసారిగా ఉపరాష్ట్రపతికి కరోనా సోకిన విషయం విదితమే. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ముందు...
దేశీయ వాహకనౌక విక్రాంత్ను పరిశీలించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
కోచి: కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్(సిఎస్ఎల్)లో దేశీయంగా నిర్మించిన విమాన వాహకనౌక(ఐఎసి) విక్రాంత్ను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సందర్శించారు. ఆదివారం లక్షద్వీప్ నుంచి కోచికి చేరుకున్న ఆయన సిఎస్ఎల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. యార్డ్లో నావీ...
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టిఆర్: వెంకయ్యనాయుడు
హైదరాబాద్: తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టిఆర్ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ వర్ధంతి సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు....
వెంకయ్యనాయుడు ఆదర్శనీయుడు: మోడీ
ఢిల్లీ: భారతదేశం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సమయంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి స్వాతంత్ర్య భారతంలో పుట్టినవారు కావడం, వారంతా సామాన్య కుటుంబాల నుంచి రావడం మనందరికీ గర్వకారణమని ప్రధాని మోడీ తెలిపారు....
రేపు కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు: వెంకయ్యనాయుడు
ఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోదుల కలల సాకారం చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. సబ్కా ప్రయాస్-సబ్కా కర్తవ్య్ నినాదంతో ముందుకు వెళ్లాలన్నారు. అమృత్ మహోత్సవ్ వేళ మరింత్ వేగవంతంగా పని చేయాలన్నారు....
ఎన్డిఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థి బెంగాల్ గవర్నర్ ధన్ఖర్
రాజస్థాన్ ప్రముఖ జాట్నేత
బిజెపి పార్లమెంటరీ భేటీలో ఖరారు
వెంకయ్యకు మరోఛాన్స్ లేదు
న్యూఢిల్లీ :ఎన్డిఎ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్ఖర్ ఎంపిక అయ్యారు. ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్నారు. జగదీప్ ధన్ఖర్ను...
ఎన్డిఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆరిఫ్ మొహమ్మద్ ?
న్యూఢిల్లీ : 16వ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6 న జరుగుతుంది. నామినేషన్లకు ఆఖరు తేదీ ఈనెల 19. అయితే ఇంతవరకు ఎన్డిఎ ప్రభుత్వం కానీ, విపక్షాలు కానీ అభ్యర్థిని పోటీకి ఎంపిక...
యోగా భారతీయ సంస్కృతికి ప్రతీక: వెంకయ్యనాయుడు
హైదరాబాద్: యోగం అంటే సాధన చేయడమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడారు. యోగా అంటే ఏకాగ్రతను సాధించడమన్నారు....
పార్టీ మారాలనుకుంటే పదవికి రాజీనామా చేయాలి : వెంకయ్యనాయుడు
బెంగళూరు : పార్టీ ఫిరాయింపుల చట్టానికి సవరణ చేయాల్సిన అవసరం ఆసన్నమైందని, ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎవరైనా పార్టీ మారాలనుకుంటే ముందు తన పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికవ్వాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు....
ఆజాదీ అమృతోత్సవ్ శుభాకాంక్షలు: ఉపరాష్ట్రపతి
హైదరాబాద్: ప్రతి భారతీయుడికి ఆజాదీ అమృతోత్సవ్ శుభాకాంక్షలు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఉభయసభలను ఉద్దేశించి వెంకయ్య నాయుడు మాట్లాడారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పించారు. దేశాభివృద్ధిలో ప్రయాణంలో దోహదపడిన...
అద్వానీ 94వ పుట్టిన రోజు వేడుకల్లో ప్రధాని, ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ : మాజీ ఉప ప్రధాని , భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్ కృష్ణ అద్వానీ తాజాగా 94 వ వసంతం లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని...
మాధవీలతను ప్రశంసించిన ఉపరాష్ట్రపతి
మనతెలంగాణ/సత్తుపల్లి: చెన్నై బ్యాంక్లో ఉద్యోగినిగా పనిచేస్తూ, దివ్యాంగుల జాతీయ స్థాయిలో నిర్వహించే ఈత పోటీల్లో మూడుసార్లు బంగారు పతకం సాధించిన పట్టణానికి చెందిన ప్రతిగడుపు మాధవీలతను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు....
అత్యాధునిక వైద్య మౌలికవసతుల నిర్మాణం వేగవంతం కావాలి : ఉపరాష్ట్రపతి
• గ్రామీణ ప్రాంతాల్లో వైద్యవసతులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచన
• ఈ దిశగా మన కర్తవ్యాలను కరోనా మరోసారి గుర్తుచేసిందన్న ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు
• వైద్యవిద్య, వైద్యం రెండూ సామాన్య మానవునికి...
గురువుల బాటలో సాగడం విద్యార్థుల కర్తవ్యం: ఉపరాష్ట్రపతి
హైదరాబాద్: గురువులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు. గురువుల బాటలో సాగడం విద్యార్థుల కర్తవ్యం కావాలన్నారు. కరోనా సమయంలో ఉపాధ్యాయుల...
‘పల్లెకు పట్టాభిషేకం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
గ్రామీణ ప్రజల సాధికారత, స్వావలంబన, సుపరిపాలనే తన ఆకాంక్ష
సేంద్రియ పద్ధతులపై, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి కృషి జరగాలి
వ్యవసాయ ఎగుమతులు ఈ ఏడాది 18 శాతం మేర పెరగడం అభినందనీయం
నీటి ఎద్దడిని తట్టుకునే...
కరోనాను జయించే దిశగా పంచ సూత్ర ప్రణాళిక: ఉపరాష్ట్రపతి
హైదరాబాద్ : కరోనా మహమ్మారిని జయించే దిశగా ప్రతి ఒక్కరూ పంచ సూత్ర ప్రణాళికను అనుసరించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఈ ప్రణాళికతో భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను సైతం సమర్థవంతంగా...
వైద్యులు భగవంతుడితో సమానం: వెంకయ్యనాయుడు
ఢిల్లీ: వైద్యులను భగవంతుడితో సమానంగా గౌరవించమని భారతీయ సంస్కృతి చెబుతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో వారి ప్రాణాలను...
వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు: ఉపరాష్ట్రపతి ఆవేదన
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రకటించిన లాక్ డౌన్ నేపథ్యంలో తినడానికి సరైన ఆహారం లేక, వసతి లేక వలస కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం...
ఇండియన్ రక్తంలోనే సెక్యులరిజం: వెంకయ్యనాయుడు
వరంగల్: విద్యా, సంస్కృతి, సాహిత్య రంగాలకు వరంగల్ పుట్టినిళ్లు అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. వరంగల్లో పర్యటించిన ఎం వెంకయ్య నాయుడు ఎవివి కాలేజీ ప్లాటీనం జూబ్లీ వేడుకలను ప్రారంభించారు. ఈ...
వ్యవసాయంలో వస్తున్న మార్పులు ఉపయోగించుకోవాలి: వెంకయ్యనాయుడు
హైదరాబాద్: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. ప్రొపెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన అగ్రివిజన్ 2020 పేరుతో వ్యవసాయ సదస్సులో ఆయన మాట్లాడారు. మూడు...