Friday, March 29, 2024
Home Search

ఎదురుకాల్పులు - search results

If you're not happy with the results, please do another search
Chhattisgarh Bijapur

బీజాపూర్ లో ఎదురుకాల్పులు: ముగ్గురు మావోలు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు....
Maoist ambush in Odisha kills three jawans

బెజ్జి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు: ఇద్దరు మావోలు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో బెజ్జి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బెజ్జీ, దంతేష్‌పుర్ పరిసరాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం...
Maoist ambush in Odisha kills three jawans

చర్లలో ఎదురుకాల్పులు: ఇద్దరు మావోలు మృతి

రాయ్‌పూర్: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. చర్ల మండలం పుట్టపాడు అడవుల్లో మావోలకు-భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. మృతుల్లో ఐఒఎస్ కమాండర్ రాజేశ్...
Maoist ambush in Odisha kills three jawans

మధ్యప్రదేశ్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని లోదంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య ఎదురెదురు కాల్పులు చోటు చేసుకుని ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఒక మహిళ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే...
6 Maoists killed in Encounter in Kothagudem

కొత్తగూడెంలో ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. సోమవారం ఉదయం చర్ల మండలంలోని చెన్నాపురంకు సమీపంలోని అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఆరుగురు...
Three Militants One Cop Killed In Two Encounters

కశ్మీరులో ఎదురుకాల్పులు

ముగ్గురు ఉగ్రవాదులు, ఒక పోలీసు మృతి శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని బుడ్గామ్, షోపియా జిల్లాలలో జరిగిన రెండు వేర్వేరు ఎదురుకాల్పుల సంఘటనల్లో ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు, ఒక పోలీసు కానిస్టేబుల్ మరణించినట్లు శుక్రవారం అధికారులు...
Maoist leader Bhaskar escape police net

తిర్యాని అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు

ఆసిఫాబాద్: జిల్లాలోని తిర్యాని అటవీప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు నిర్వహిస్తున్న కూబింగ్ లో మావోయిస్టులు తప్పించుకున్నట్టు సమాచారం. రెండ్రోజుల క్రితం పోలీసుల కూబింగ్ లో మావోయిస్టు నేత, రాష్ట్ర...
Huge Encounter in Chhattisgarh

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సీఆర్పీఎస్ బలగాలు, మావోయిస్టుల మధ్య బుధవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీకరుబట్టి-పుస్బాక అటవీ ప్రాంతంలో కార్డెన్ సెర్చ్ చేపట్టిన...
Clashes in Bijapur district: Three Maoists killed

ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్ గఢ్ బీజాపుర్ జల్లా పీడియా అటవీ ప్రాంతంలో కల్పుల కలకలం రేగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి....
Maharashtra Gadchiroli

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్: నలుగురు మావోలు మృతి

ముంబయి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు-భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు చనిపోయారు. తెలంగాణ సరిహద్దు నుంచి మహారాష్ట్రలోనికి మావోయిస్టులు ప్రవేశిస్తుండగా వారిని భద్రత బలగాలు చుట్టుముట్టాయి....

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సల్స్ మృతి

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులలో నలుగురు నక్సలైట్లు మరణించారు. జంగ్లా పోలీసు స్టేషన పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. నక్సల్స్ కోసం...

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్: నలుగురు మావోలు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. చోటే తుంగాలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో నలుగురు మావోలు మృతి చెందారు. మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం...

ఛత్తీస్ గఢ్ లో ఎన్‌కౌంటర్: ముగ్గురు జవాన్లు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. టేకులగూడ వద్ద జవాన్లు, మావోయిస్టులు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు...

దద్దరిల్లిన దండకారణ్యం..

కొత్తగూడెం : గత కొంతకాలంగా తరచూ ఎదురు కాల్పులతో మన్యం ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. మావోయిస్టులు, పోలీసుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు రాష్ట్రాలు నివురుగప్పిన నిప్పులా మారుతున్నాయి....

కశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే ఉగ్రవాది హతం

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో లష్కరే తాయిబాకు చెందిన ఒక ఉగ్రవాది మరణించాడు. 2017లో సైనికాధికారి లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్‌ను అపహరించి హతమార్చిన ఘటనతో ఈ...
Gangster Amritpal Singh(22) died by Encounter in Punjab

ఎన్కౌంటర్లో గ్యాంగ్‌స్టర్ అమృత్పాల్ సింగ్(22) మృతి..

ఎన్కౌంటర్లో గ్యాంగ్‌స్టర్ అమృత్పాల్ సింగ్(22) మృతి చెందాడు. ఇటీవల అరెస్టైన అమృత్పాల్ సింగ్.. బుధవారం అమృత్‌సర్‌లోని జండియాలా గురు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జండియాలా గురు ప్రాంతంలో...
Maoists appeared in Indaram Village

ఇంట్లో దాక్కున్న మావోలు…

మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామ సమీపంలోని ఒకరి ఇంటిలో ఉన్న నలుగురు మావోయిస్టులను నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. గత ఆరునెలల నుంచి నలుగురు మావోయిస్టులు మంచిర్యాల జిల్లాలో సంచరిస్తున్నట్టుగా నిఘా...

బీజాపూర్ లో ఎన్ కౌంటర్…. మావోయిస్టు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బందెపరా అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాలు జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలం నుంచి ఎకె 47...
Fresh violence erupt in Manipur

మణిపూర్‌లో మళ్లీ హింస

ఇంఫాల్ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో శుక్రవారం మరోసారి హింస చెలరేగింది. తెంగ్నౌపాల్ జిల్లాలోని పల్లెల్ పట్టణంలో సాయుధులైన స్థానికులు, భద్రతా బలగాల మధ్య భారీ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ...

మణిపూర్‌లో తిరిగి చెలరేగిన తెగల ఘర్షణలు

ఇంఫాల్ : మణిపూర్ శుక్రవారం తిరిగి హింసాత్మక ఘటనలతో రగిలింది. తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు, పరస్పర కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. రాష్ట్రంలో మే 3 వ తేదీ నుంచి...

Latest News