Home Search
ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
ఎపి పిసిసి చీఫ్ షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసులు
ఎపిలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తాజాగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసులు జారీ చేసింది. షర్మిల...
రణ్దీప్ సూర్జేవాలాకు ఎన్నికల సంఘం నోటీసు !
న్యూఢిల్లీ: బిజెపి ఎంపీ హేమా మాలినిపై వివాదాస్పద వ్యాఖ్య చేసినందుకు ఎన్నికల సంఘం కాంగ్రెస్ నాయకుడు రణ్దీప్ సూర్జేవాలాకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. బిజెపి షేర్ చేసిన వీడియోలో సూర్జేవాలా ‘‘ప్రజలు తమ...
అచ్చెన్నాయుడుకి ఎన్నికల సంఘం నోటీసులు
ఎపి అసెంబ్లీ ఎన్నికల వేళ టిడిపి నేతలు అచ్చెన్నాయడు, అయ్యన్నపాత్రుడికి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ...
ఎన్నికల ప్రచారంలోకి పిల్లలను లాగొద్దు: కేంద్ర ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో పిల్లలను ఏ రకంగాను ఉపయోగించుకోవద్దని ఎన్నికల సంఘం సోమవారం రాజకీయ పార్టీలను ఆదేశించింది. పోస్టర్లు, కర పత్రాల పంపిణీ, నినాదాలు చేయించడంతో సహా ఎటువంటి కార్యకలాపాలలోను పిల్లలను ఉపయోగించవద్దని...
జనసేనకు గ్లాసు గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం
మనతెలంగాణ/హైదరాబాద్: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్లాసు గుర్తును కేటాయించింది. బుధవారం మెయిల్ ద్వారా ఈ సమాచారాన్ని జనసేన కార్యాలయానికి తెలియజేసింది. రానున్న ఎన్నికల్లో జనసేనకు గ్లాసు గుర్తును కేటాయించాలని ఏపి...
ఏపిలో ఎన్నికల కసరత్తు ప్రారంభించిన కేంద్ర ఎన్నికల సంఘం
రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రానికి ఈసి బృందం
విజయవాడ నోవాటెల్ హోటల్లో అధికారులతో సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం వేగవంతం చేసింది. రెండు రోజుల పర్యటనలో...
ఐపిఎస్ అధికారి అంజనీకుమార్పై సస్పెన్షన్ను ఎత్తివేసిన ఎన్నికల సంఘం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఐపిఎస్ అధికారి అంజనీకుమార్పై విధించిన సస్పెన్షన్ను ఎన్నికల సంఘం ఎత్తివేసింది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు పూర్తిగా విడుదల కాకముందే పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డిని కలిసిన అప్పటి డిజిపి అంజనీకుమార్...
నేడు కేంద్ర ఎన్నికల సంఘం కీలక భేటీ
న్యూఢిల్లీ ః దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం తన కసరత్తును ముమ్మరం చేసింది. శుక్రవారం (నేడు) ఎన్నికల సంఘం పరిశీలకుల సమావేశం ఏర్పాటు అయింది. ఐదు రాష్ట్రాల...
ఈ నెల 3 నుంచి తెలంగాణలో ఎన్నికల సంఘం
హైదరాబాద్: ఈ నెల 3వ తేదీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఎన్నికల సన్నద్ధతపై ఎన్నికల సంఘం పలుస్థాయిల్లో...
కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారు
వచ్చే నెల 3వ తేదీ నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్న బృందం
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాష్ట్రంలో పర్యటించనున్నది. అక్టోబర్...
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారు
హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాల కోసం అక్టోబర్ 3 న తెలంగాణకు కేంద్ర ఎన్నికల సంఘం రానుంది. మూడు రోజుల పాటు హైదరాబాద్ లో...
ప్రదాని గుప్పిట్లోకి ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం ఎన్నికల సంఘానికి సంబంధించి రాజ్యసభలో గురువారం కొత్త బిల్లు తీసుకువచ్చింది. దీని మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సిఇసి), ఎన్నికల కమిషనర్ల ఎంపిక ఇకపై ప్రధాని...
అభ్యంతరాలు.. సందేహాలపై కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు
హైదరాబాద్ : నేషనల్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ పోర్టల్ ను ఉపయోగించి ఓటర్ జాబితా, ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఉత్పన్నమయ్యే అంశాలపై ఎన్నికల సిబ్బందికి కేంద్ర ఎన్నికల సంఘం అవగాహన కల్పించింది. మంగళవారం న్యూఢిల్లీ...
కర్ణాటకలో కాంగ్రెస్కు ఎన్నికల సంఘం నోటీసు
మనతెలంగాణ/ హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలకు ఆధారాలను ఇవ్వాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు శనివారం కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల...
మోడీ తొత్తుగా మారిన ఎన్నికల సంఘం..
ముంబై: ముంబై ఎన్నికలకు సిద్ధం కావాలని, దొంగకు తేలుకుట్టేలా చేయాలని మాజీ సిఎం ఉద్ధవ్ థాకరే కార్యకర్తలు, మద్దతుదార్లకు పిలుపు నిచ్చారు. ఎన్నికల సంఘం ప్రధాని మోడీకి తొత్తు అయిందని విమర్శించారు. ఏక్నాథ్...
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ప్రకటన!
న్యూఢిల్లీ: త్రిపురలోని 60 నియోజకవర్గాలకు 13వ అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) శనివారం ప్రకటన విడుదలచేసిందని ఓ అధికారి తెలిపారు. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జనవరి 30వరకు సమర్పించాల్సి ఉంటుంది....
తెలుగు రాష్ట్రాల ఓటర్ల జాబితాలు విడుదల చేసిన ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాల ఓటర్ల జాబితాలను విడుదల చేసింది. ఇటీవల ఓటర్ల సవరణ పూర్తయిన నేపథ్యంలో, తెలంగాణ, ఏపీలకు సంబంధించి నూతన జాబితాలు రూపొందించింది. తెలంగాణలో ఓటర్ల సంఖ్య...
త్రిపురలో ‘మిషన్929’ను ప్రారంభించిన ఎన్నికల సంఘం!
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం(ఈసి) త్రిపుర వ్యాప్తంగా 929 పోలింగ్ బూత్లపై దృష్టి సారించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 92 శాతం ఓటింగ్ను లక్షంగా పెట్టుకుంది. ఈ బూత్లలో 2018లో...
బిఆర్ఎస్ కు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్..
గులాబీ నేతలకు కేంద్ర ఎన్నికల సంఘం తీపి కబురు అందింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును..‘భారత్ రాష్ట్ర సమితి‘ గా ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత...
ఎన్నికల సంఘం ఇప్పుడో బిజెపి శాఖలా తయారైంది: మెహబూబా ముఫ్తీ
అనంత్నాగ్(జమ్మూకశ్మీర్): ఎన్నికల సంఘం ఇప్పుడు బిజెపి శాఖలా పనిచేస్తోందని, బిజెపి సూచనల మేరకు ఎన్నికలను నిర్వహిస్తోందని పిడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీ శనివారం ఆరోపించారు. “ఎన్నికల సంఘం ఇప్పుడు స్వతంత్ర సంస్థగా పనిచేయడంలేదు”...