Home Search
ఓటర్ల జాబితా - search results
If you're not happy with the results, please do another search
పార్లమెంటు ఎన్నికల ఓటర్ల జాబితా విడుదల
3.30 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల కమిషన్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ గురువారం విడుదల చేసింది. రాష్ట్రంలో...
లోక్ సభ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సవరణ: ఇసి
మన తెలంగాణ/హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ను గురువారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు, ఓటర్ల ఫొటోల మార్పుల...
ఓటర్ల జాబితాల ఇంటింటి పరిశీలనను వినియోగించుకోవాలి
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి డా. నిమ్మగడ్డ రమేష్ కుమార్
మన తెలంగాణ/ హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 2, 3, తేదీల్లో తలపెట్టిన ఓటర్ల జాబితాల ఇంటింటి...
ఓటర్ల జాబితాలో మూడొంతులకు పైగా…
20 నుంచి 49 సంవత్సరాల వయస్సు వారే
30 నుంచి 49 ఏళ్లతో పాటు 20 నుంచి 49 ఏళ్ల వయస్సు ఓటర్లే
ఈ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోనున్న మూడు కోట్ల 26 లక్షల...
ఓటర్ల జాబితా ప్రక్షాళన చేయాలి: జయప్రకాశ్ నారాయణ
విజయనగరం: లోక్సత్తా దేశవ్యాప్త ఉద్యమానికి నడుం బిగించిందని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తెలిపారు. ఓట్ ఇండియా సేవ్ డెమోక్రసీ పేరుతో కార్యక్రమంలో జయప్రకాశ్ నారాయణ్ పాల్గొన్నారు. ఓటర్ల తొలగింపుపై...
ఓటర్ల జాబితా పూర్తి చేయాలి
గద్వాల : ఓటర్ల జాబితా ఇంటింటి సర్వేలో భాగంగా జాబితా పూర్తి చేయాలని బిఎల్ఓలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. శుక్రవారం గట్టు మండలం పెంచికలపాడు గ్రామంలో ఇంటింటి సర్వేలో పాల్గొని...
పకడ్బందీగా ఓటర్ల జాబితా సవరణ
మంచిర్యాల : 2వ ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా లోని నస్పూర్లో గల సమీకృత...
ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్ : పార్లమెంటు, అసెంబ్లీ సాధారణ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగనున్న నేపథ్యంలో అర్హులందరినీ ఓటర్లుగా చేర్చేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసిఐ) సమాయత్తం అయింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ...
తెలుగు రాష్ట్రాల ఓటర్ల జాబితాలు విడుదల చేసిన ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాల ఓటర్ల జాబితాలను విడుదల చేసింది. ఇటీవల ఓటర్ల సవరణ పూర్తయిన నేపథ్యంలో, తెలంగాణ, ఏపీలకు సంబంధించి నూతన జాబితాలు రూపొందించింది. తెలంగాణలో ఓటర్ల సంఖ్య...
ఓటర్ల జాబితా నుంచి ఆజం ఖాన్ పేరు తొలగింపు
బరేలి: సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ పేరును ఉత్తర్ప్రదేశ్కు చెందిన రామ్పూర్ ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు అధికారులు గురువారం తెలిపారు. 2019 నాటి విద్వేష ప్రసంగం కేసులో ఆయన దోషి...
మునుగోడు ఉపఎన్నికల ఓటర్ల జాబితాపై స్టే ఇవ్వ నిరాకరించిన కోర్టు
హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికల ఓటర్ల జాబితా శుక్రవారం విడుదల చేయనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రచురణపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు గురువారం నిరాకరించింది. గత ఎన్నికలు జరిగిన 2019 నుంచి మునుగోడుకు సంబంధించిన...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను ప్రచురించాలి: శశి థరూర్
న్యూఢిల్లీ: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను ప్రచురించాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్...
2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ప్రకటించిన ఇసి
మనతెలంగాణ/హైదరాబాద్: 2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆగస్టు 9 నుంచి అక్టోబర్ 31 వరకు ముందస్తు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇంటింటి సర్వే, పోలింగ్ కేంద్రాల...
ఎంఎల్సి ఓటర్ల జాబితా షెడ్యూల్
అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు నమోదు ప్రక్రియ
డిసెంబర్ 1న ముసాయిదా
జనవరి 1న ఫైనల్లిస్ట్
మన తెలంగాణ/హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి 29తో ఖాళీ కానున్న పట్టభద్రుల కోటా ఎంఎల్సి ప్రక్రియను...
ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కోసం కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోనూ 2021 జనవరి ఒకటి అర్హత తేదీతో ఓటర్ల జాబితా ప్రత్యేక...
పకడ్బందీగా ఓటర్లు జాబితా సిద్ధం చేయాలి
భద్రాద్రి కొత్తగూడెం : 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరిని ఓటర్ జాబితాలో నమోదయ్యే విధంగా రూపొందించిన జాబితా ఏమైనా సవరణలో ఉంటే సరిచూసుకుని పకడ్భందీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని భద్రాద్రి...
13న జిహెచ్ఎంసి ఓటర్ల తుది జాబితా
అనంతరం ఏ క్షణాన్నైనా ఎన్నికల
నోటిఫికేషన్ : ఎస్ఇసి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎన్నికల ప్రక్రియలో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత ప్రాధాన్యమైనదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారధి అన్నారు. ఈ నేపథ్యంలో...
దేశంలో ఓటర్ల సంఖ్య సుమారు 97 కోట్లు
ఎన్నికల కమిషన్ వెల్లడి
2019లో కన్నా 6 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ : ఈ ఏడాది లోక్సభ ఎన్నికలలో వోటు వేయడానికి సుమారు 97 కోట్ల మంది అర్హులని ఎన్నికల కమిషన్ (ఇసి) శుక్రవారం వెల్లడించింది....
ఈనెల 23వ తేదీలోగా ఓటర్ల స్లిప్పులు పంపిణీ
హైదరాబాద్ ః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం ఊపందుకుంది. రాష్ట్రంలో ఓటర్ స్లిప్పుల పంపిణీ ఈ నెల 23 వరకు కొనసాగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను...
ఆమె కీలకం… అన్ని పార్టీల చూపు మహిళా ఓటర్లవైపే..
అతివలే కేంద్రంగా పథకాలు, మేనిఫెస్టోల రూపకల్పన
సగానికి పైగా నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లదే ఆధిపత్యం
ఐదు జిల్లాల్లో పురుషుల కంటే అత్యధిక ఓటర్లు
సభలు, సమావేశాలకు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యేలా...