Thursday, April 25, 2024
Home Search

కన్నుమూశారు - search results

If you're not happy with the results, please do another search

ఖర్భుజ తిన్నారు… కన్నుమూశారు….

అంతర్గామ్: పెద్దపల్లి జిల్లా అంతర్గామ్ మండలం విస్సంపేటలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం విష ఆహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్థులు వారిని ఆస్పత్రికి తరలించారు....
Women dead with Tea in Jangaon

జనగామలో టీ తాగారు కన్నుమూశారు…

జనగామ: ఓ మహిళ టీ పొడి అనుకొని విష గుళికలు పాలలో కలిసి టీ తయారు చేసి కుటుంబ సభ్యులకు ఇవ్వడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న...
Chief priest of Ranganathaswamy Devasthan passed away

రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు రాజగోపాలచార్యులు కన్నుమూత

హైదరాబాద్: భాగ్యనగరంలోని జియాగూడలో ప్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలచార్యులు(55) కన్నుమూశారు. సోమవారం రాత్రి రాజగోపాల చార్యులు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయనకు భార్య,...

ఎన్నికల వేళ టి కాంగ్రెస్‌లో విషాదం

ఎన్నికల వేళ టి -కాంగ్రెస్‌లో విషాదం నెలకొంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు టి. నాగయ్య కన్నుమూశారు. సోమవారం అర్థరాత్రి బెల్లంపల్లిలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. సీనియర్...

మొరాబాద్ బిజెపి అభ్యర్థి మృతి

ఉత్తర్ ప్రదేశ్‌లోని మొరాదాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కున్వర్ సర్వేష్ కుమార్ శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని రాష్ట్ర...

కంటోన్మెంట్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బిజెపి

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికకు కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు ఇదివరకే అభ్యర్థుల్ని ప్రకటించాయి. తాజాగా బిజెపి తన అభ్యర్థిని ప్రకటించింది. టీఎన్ వంశా తిలక్‌ను తమ అభ్యర్థిగా ప్రకటిస్తూ బిజెపి కేంద్ర కార్యవర్గం మంగళవారం...
England spinner derrick underwood passed away

ఇంగ్లాండ్ స్పిన్ దిగ్గజం ఇకలేరు

లండన్: ఇంగ్లాండ్ స్పిన్ దిగ్గజం డెరిక్ అండర్‌వుడ్(78) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. 1966-82 మధ్య ఇంగ్లాండ్ తరఫున 297 వికెట్లు తీశాడు. ఇప్పటికి ఇంగ్లాండ్ జట్టు...
Madhu Yashki Goud mother passed away

మధుయాష్కీగౌడ్ కు మాతృవియోగం…. రేవంత్ రెడ్డి సంతాపం

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ తల్లి అనసూయమ్మ సోమవారం కన్నుమూశారు. వయసు మీదపడడంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె అనారోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని...
Kanuri Venkateswara Rao

సాంస్కృతిక విప్లవ సృష్టికర్త కానూరి

కానూరి వెంకటేశ్వరరావు బుర్రకథకి విస్తృత ప్రాచుర్యాన్ని తీసుకువచ్చి సాంస్కృతిక రంగంలో సరికొత్త చరిత్రని సృష్టించారు. ఉద్యమ లక్షసాధన కోసం ఆయన ‘బుర్రకథ’ని విరివిగా ఉపయోగించారు. ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్‌సింగ్ చరిత్రలను ఆయన బుర్రకథలుగా...
Vigilance DG Rajeev Ratan passed away due to heart attack

గుండెపోటుతో విజిలెన్స్ డిజి రాజీవ్ రతన్ కన్నుమూత

హైదరాబాద్: సీనియర్ ఐపిఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూశారు. మంగళవారం వేకువజామున రాజీవ్‌కు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రికి తరలించారు. ఆయన అక్కడి చికిత్స పొందుతూ చనిపోయారు. 1991 ఐపిఎస్ బ్యాచ్‌కు...
Parliament security breach

ఎన్నాళ్లీ మారణహోమం?

సంపాదకీయం: పాలస్తీనాకు చెందిన తీవ్రవాద సంస్థ హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించి సరిగ్గా ఆరు నెలలు గడిచాయి. అప్పట్లో ఈ యుద్ధానికి ఇజ్రాయెల్ తనకు తానుగా విధించుకున్న షరతులు రెండే రెండు. హమాస్‌ను...

సీనియర్ కమ్యూనిస్టు కామ్రేడ్ లింగమ్మ కన్నుమూత

నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన కమ్యూనిస్టు పార్టీ సీనియర్ సభ్యురాలు కప్పల లింగమ్మ (90) శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాదులో కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. నాగోల్ లోని చిన్న కుమారుని...
Meera Jasmin Post

నటి మీరా జాస్మిన్‌కు పితృ వియోగం

తండ్రి మరణంపై నటి ఎమోషనల్ ఆదివారం అంత్య క్రియలంటూ పోస్ట్ కొచ్చిన్:  టాలీవుడ్ హీరోయిన్, నటి మీరా జాస్మిన్ ఇంట్లో విషాదం నెలకొంది. మీరా జాస్మిన్ తండ్రి జోసెఫ్ ఫిలిఫ్ (83) గురువారం నాడు కన్నుమూశారు....
First Telugu News Reader Shanti Swarup passes away

తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూత

హైదరాబాద్: తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో మలక్ పేటలోని యశోదా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస...
America and Britain angry on Israel

అన్నం పెడుతున్నవారిని హతమార్చారు… ఇజ్రాయెల్ పై అమెరికా, బ్రిటన్ ఆగ్రహం

బాంబు దాడిలో ఏడుగురు అమాయకులు బలి... తప్పు జరిగిపోయిందన్న ఇజ్రాయెల్ ఎప్పుడు ఏ బాంబు ఎటునుంచి వచ్చి మీద పడుతుందో తెలియదు... ఎప్పుడు ఏ తుపాకీ గుండు గుండెల్లోంచి దూసుకుపోతుందో తెలియదు. అలాంటి యుద్ధ క్షేత్రంలో...

డబ్బింగ్ రచయిత శ్రీరామకృష్ణ కన్నుమూత

తెలుగు చిత్ర సీమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ డబ్బింగ్ రచయిత శ్రీరామకృష్ణ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస...
Achchenaidu

అచ్చెన్నాయుడు ఇంట విషాదం

అమరావతి: టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు  ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అచ్చెన్న తల్లి కళావతి కన్నుమూశారు. ఆదివారం నాడు 3 గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ స్వగృహంలో కళావతి తుదిశ్వాస...

టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం..చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత

ఎన్నికల్లో పోటీకి టికెట్ రాలేదని ఆత్మహత్యకు యత్నించిన ఈరోడ్ ఎంపీ గణేశ మూర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ఎండీఎంకే కు ఈరోడ్ స్థానం...
MP commits suicide not giving ticket

టికెట్ ఇవ్వలేదని ఎంపి ఆత్మహత్య…

చెన్నై: పార్లమెంట్ ఎన్నికలలో ఎంపి టికెట్ రాలేదని ఎండిఎంకె నేత, ఈరోడ్ ఎంపి గణేశమూర్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయన చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. మార్చి 24న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో...

Latest News