Home Search
కరోనా మహమ్మారి - search results
If you're not happy with the results, please do another search
కరోనా మహమ్మారితో మానవాభివృద్ధి ఐదేళ్లు వెనక్కి
కరోనా మహమ్మారితో మానవాభివృద్ధి ఐదేళ్లు వెనక్కి
మానవాభివృద్ధి సూచిక లో మొత్తం 191 దేశాల్లో 132 స్థానంలో భారత్
ఐరాస అభివృద్ధి కార్యక్రమం తాజా నివేదిక
వాషింగ్టన్ : గత రెండేళ్లుగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో...
మళ్లీ ఉనికి చాటుతున్న కరోనా మహమ్మారి
గత ఐదురోజులు నుంచి పెరుగుతున్న పాటిజివ్ కేసులు
వాతావరణ ప్రభావంతో విస్తరించవచ్చని వైద్యులు వెల్లడి
నగర ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచనలు
నిర్లక్ష్యం చేస్తే నాలుగోవేవ్ తప్పదని అధికారుల హెచ్చరికలు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో మళ్లీ కరోనా...
సాధారణ ప్లూగా కరోనా మహమ్మారి….
లక్షణాలతో వెళ్లితే టెస్టులు చేయని కేంద్రాల సిబ్బంది
సీజనల్ వ్యాధులకు సంబంధించిన చికిత్సలు చేస్తున్న వైద్యులు
దగ్గు, జలుబు లక్షణాలుంటే సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు
మెడిసిన్ వాడుతూ రోజు కార్యకలపాలు చేసుకోవాలని సూచనలు
మన తెలంగాణ, సిటీబ్యూరో:...
సీజనల్ ప్లూ గా కరోనా మహమ్మారి….
వైరస్ తగ్గుముఖంతో కోవిడ్ ఆంక్షలు ఎత్తివేత
నేటి నుంచి వర్క్ఫ్రం హోమ్ రద్దు, కార్యాలయాలకు సిబ్బంది
నిబంధనలు ఎత్తివేతతో పూర్వవైభవం వస్తుందని భావిస్తున్న మెట్రోరైల్
విద్యార్థులతో సందడిగా మారునున్న పలు పాఠశాలలు
ప్రజలు జాగ్రత్తలు పాటించడంతోనే మహమ్మారి తగ్గిందంటున్న...
కరోనా మహమ్మారిపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకం: రాష్ట్రపతి
ఢిల్లీ: ప్రభుత్వ సున్నిత విధానాలతో సామాన్యులకు సులభంగా వైద్య సేవలు అందిస్తోందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలిపారు. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. సామాన్యులకు సులభంగా ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయని,...
కరోనా మహమ్మారి తిరిగి విజృంభిస్తోంది
బెర్లిన్ : ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా ఐరోపా కేంద్రంగా చెలరేగుతోంది. అందులో జర్మనీ పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడ కరోనా ఇదివరకెన్నడూ లేని రీతిలో వ్యాపిస్తోంది. తాజాగా...
కేరళను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి
రోజువారీ కేసుల్లో సగం ఒక్క కేరళ లోనే
తిరువనంతపురం : కరోనా సెకండ్ వేవ్ ముగిసి పోలేదని దేశం లోని కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో ఉధృతంగా ఉంటోందని కేంద్ర ఆరోగ్యశాఖ ఆందోళన వెలిబుచ్చింది....
ఢిల్లీని వణికిస్తున్న కరోనా మహమ్మారి
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోవిడ్ పరిస్థితిపై శుక్రవారం సాయంత్రం 4గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. దేశంలో కరోనా మహమ్మారి...
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని రక్షించిన భారత్
ప్రపంచానికే ఫార్మసీగా గుర్తింపు
ప్రపంచానికి బహుమతిగా భారత్ వ్యాక్సిన్లు
అమెరికా అగ్రస్థాయి శాస్త్రవేత్త డాక్టర్ పీటర్ హొటెజ్ ప్రశంస
హోస్టన్: ప్రపంచ స్థాయి ప్రముఖ సంస్థల సహకారంతో భారత్, కొవిడ్ 19 వ్యాక్సిన్లు సరఫరా...
మళ్లీ బుసలు కొడుతున్న కరోనా మహమ్మారి
హైదరాబాద్: మహానగరంలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. రెండునెల పాటు తగ్గుముఖం పట్టిన కేసులు గత వారం రోజుల నుంచి రోజుకు 280కిపైగా కేసులు నమోదైతూ ప్రజలను...
ఎపిలో దారుణం.. కుటుంబాన్నే మింగేసిన కరోనా మహమ్మారి..
కరకు కరోనా ఎంత పనిచేసింది...
ఓ కుటుంబంలో నలుగురిని మింగేసింది
అమరావతి: కనిపించని మహమ్మారి కరోనా దారుణాలనే చేస్తోంది. కరోనా వైరస్ కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు....
దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 104మంది మృతి
హైదరాబాద్: దేశంలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి ద్వారా దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తుంది. దేశంలో ఇప్పటి వరకు కరోనా పాజిటీవ్ కేసులు సంఖ్య 3,730కి చేరుకోగా.....
కరోనాను మించిన మహమ్మారి ‘ఎక్స్ ’
దావోస్ : కరోనా కన్నా ఉధృత స్థాయిలో మానవాళిని ఎక్స్ అనే అంటువ్యాధి కబళించనుందని వెల్లడైంది. దావోస్లో ఇప్పుడు జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సమాఖ్యలో ప్రపంచ దేశాల నేతలు పొంచి ఉన్న ఈ...
ఈసారి కరోనాను మించిన మహమ్మారి ‘డిసీజ్ఎక్స్’ ?
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి 66 లక్షల మంది ప్రాణాలు బలిగొన్న విషయం తెలిసిందే. దానికి విరుగుడు వ్యాక్సిన్ కనుగొనడంతో కొవిడ్-19 కోరల నుంచి ప్రజానీకం చాలా వరకు బయటపడింది. అయితే రాబోయే...
టీకాలపై సంకోచిస్తే కరోనా కొత్త మహమ్మారి ముప్పు తప్పదు
వైద్య నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ : కరోనా టీకాల కార్యక్రమం ఇతోధికంగా పెరుగుతున్నా అదింకా చాలదని, టీకాలు తీసుకోకూడదని ప్రజలు ఎవరైనా నిర్ణయించుకుంటే కొత్త మహమ్మారి పుట్టుకొచ్చే ముప్పు తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు....
కోరలు సాచిన మరో మహమ్మారి
వైరల్ వ్యాధుల విజృంభణ ఇటీవలి కాలంలో ఎక్కువవుతోంది. వైరస్ అంటే లాటిన్ భాషలో విషమని అర్థం. ఈ పేరును సార్థకం చేసేలా.. కంటికి కనిపించని అకణజీవులు మారణహోమం సృష్టిస్తున్నాయి. ఎబోలా, జికా, డెంగీ,...
కరోనా కన్నా ప్రమాదకారి ఎక్స్ వైరస్
సోకితే కొవిడ్ కన్నా 20రెట్లు డేంజర్
ప్రపంచ దేశాలు ఇప్పటికైనా అప్రమత్తం కావాలి : డబ్ల్యుహెచ్ఒ
న్యూయార్క్ : ప్రపంచానికి డిజిజ్ ఎక్స్ అత్యంత ప్రమాదకర మహమ్మారి అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్ఓ)...
కరోనా కన్నా డేంజర్ ఎక్స్ వైరస్
న్యూయార్క్ : ప్రపంచానికి డిజిజ్ ఎక్స్ అత్యంత ప్రమాదకర మహమ్మారి అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్ఓ) హెచ్చరించింది. కరోనాతో పోలిస్తే ఈ అంటువ్యాధి 20 రెట్లు ప్రమాదకారి అని, ఇది సోకితే...
కరోనా కలవరం
ఒకే రోజు 12 మరణాలు
కేరళలో ఐదుగురు, కర్నాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, యుపిలో ఒకరు మృతి
దేశవ్యాప్తంగా పెరుగుతున్న జెఎన్1 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మరణాలు ఆందోళనకర స్థాయికి చేరుకుంటున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కరోనా...
దేశంలో కొత్తగా 636 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు..
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 636 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 4,394కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది....