Home Search
కరోనా వైరస్ పాజిటివ్ - search results
If you're not happy with the results, please do another search
కేరళలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు
న్యూఢిల్లీ: కేరళలో మొట్టమొదటి కరోనా వైరస్ కేసు అధికారికంగా నమోదైంది. చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో చదువుతున్న కేరళకు చెందిన విద్యార్థికి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణైంది.ఆ విద్యార్థికి వైద్య పరీక్షలు నిర్వహించగా...
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు సోకిన కరోనా వైరస్
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు కరోనా వైరస్ సోకింది. దగ్గు, జలబు, స్వల్ప అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు వైట్హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. డెలావేర్ సముద్ర తీరంలోని తన ఇంట్లో చికిత్స...
మురుగునీటి పరీక్ష ద్వారా వైరస్ అంచనా!
కరోనా మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. థాయ్లాండ్ గుహ లోని గబ్బిలాల్లో కరోనాకు చెందిన కొత్తవైరస్ ఉన్నట్టు ఇటీవలనే బయటపడగా, చైనాలో మలేషియన్ పాంగోలిన్స్ (అలుగు)లో జిఎక్స్ పి2వి...
ఆందోళనలో ప్రజలు.. 24 గంటల్లో 692 కరోనా కేసులు
న్యూఢిల్లీః భారత్ లో కోవిడ్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 692 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,50,10,944కి చేరింది. తాజా...
ఎపిలో కరోనాతో మహిళ మృతి
అమరావతి: కరోనా వైరస్ సోకి ఓ మహిళ(51) మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. ఓ మహిళ అనారోగ్యం పాలు కావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆమె దగ్గు,...
కోరలు చాస్తున్న కరోనా
తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న కొవిడ్ మరణాలు
తెలంగాణలో రెండు, ఎపిలో ఒక కొవిడ్ మరణం నమోదు
రాష్ట్రంలో కొత్తగా 8 కొవిడ్ కేసులు... అన్నీ హైదరాబాద్లోనే
మనతెలంగాణ/హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ మరణాలు ఆందోళన...
కలవరపెడుతున్న కరోనా వైరస్
24 గంటల వ్యవధిలో 12 పాజిటివ్ కేసులు నమోదు
నెలాఖరులోగా రోజుకు 4 వేల ఆర్టిపిసిఆర్ టెస్టులు చేయాలి
- మంత్రి దామోదర రాజనర్సింహ
మనతెలంగాణ/హైదరాబాద్ : చాలారోజుల తర్వాత కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కొవిడ్...
తెలంగాణలో మరో 12 కరోనా కేసులు..
హైదరాబాద్: చాలారోజుల తర్వాత కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కొవిడ్ కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,322 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 12 పాజిటివ్ కేసులు...
14 నెలల చిన్నారికి కరోనా.. నీలోఫర్ వైద్యులు అప్రమత్తం
హైదరాబాద్ నాంపల్లి ఆగాపురకు చెందిన 14 నెలల చిన్నారికి కరోనా మహామ్మారి సోకింది. చిన్నారికి కరోనా వచ్చినట్లు నీలోఫర్ వైద్యుల నిర్ధారణ చేశారు. నిమోనియాతో ఆస్పత్రికి వచ్చిన చిన్నారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు...
జెఎన్-1 కరోనా కొత్త వేరియంట్… జర జాగ్రత్త
హైదరాబాద్: కోవిడ్ విషయంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. జెఎన్-1 వేరియంట్ వెలుగు చూడటంతో కేంద్రం అప్రమత్తమైంది. కొవిడ్ లక్షణాలు ఉంటే ఆర్టిపిసిఆర్ టెస్టులు చేయాలని ఆదేశించింది. పాజిటివ్ శాంపిళ్లను జీనోమ్...
మళ్లీ కరోనా ఘంటికలు
కలకలం రేపుతున్న కొత్త వేరియంట్
మనతెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ వైరస్ పూర్తిగా వెళ్లిపోయిందనుకుని అందరూ సాధారణ జీవితం గడుపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. కరోనా రూపాంతరం చెందుతూ జెఎన్...
కేరళలో కరోనా కొత్త వేరియంట్
79ఏళ్ల మహిళలో జెఎన్.1 వేరియంట్ను గుర్తించిన అధికారులు
వేగంగా విస్తరిస్తుందని శాస్త్రజ్ఞుల వెల్లడి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. వైరస్కు చెందిన వివిధ వేరియంట్లు...
కేరళలో కరోనా కొత్త వేరియంట్ కలకలం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. వైరస్కు చెందిన వివిధ వేరియంట్లు ప్రజల ఆందోళనను పెంచుతూనే ఉన్నాయి. తాజాగా చైనాలో కరోనా కొత్త సబ్ వేరియంట్...
మళ్లీ కరోనా అలజడి
ఒకేరోజు 166 కరోనా కేసులు
అన్నీ కేరళలోనే నమోదు
అలర్ట్గా ఉండాలని కేంద్రం సూచన
ఒక్కసారిగా భారీగా పెరిగిన కేసులు..
న్యూఢిల్లీ : కరోనా పూర్తిగా నామరూపాల్లేకుండా పోయిందని అనుకుంటున్న తరుణంలో, మరోసారి కేసుల...
కొత్తగా 12,591 మందికి కరోనా.. 65 వేలు దాటిన యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ : తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ చెలరేగుతోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 12,591...
గత 24 గంటల్లో దేశంలో నమోదైన కరోనా కేసుల వివరాలు
తాజాగా 5,357 మందికి పాజిటివ్
అదే సమయంలో 11 మంది మృతి
పాజిటివిటీ రేటు 3.39 శాతంగా ఉంది
న్యూఢిల్లీ: భారత్ లో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి ఊపందుకుంది. గత కొన్నిరోజులుగా- రోజువారీ కరోనా...
3038 కరోనా కొత్త కేసులు: తొమ్మిది మంది మృతి
న్యూఢిల్లీ : భారత్లో తాజాగా నాలుగో రోజూ మూడు వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే గత మూడు రోజులతో పోలిస్తే మంగళవారం కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. కేంద్ర...
Corona: మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో ఐదుగురు మృతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,43,364 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,994 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య...
దేశంలో కొత్తగా 3095 కరోనా కేసులు
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 3095 కరోనా కేసులు నమోదయ్యయాని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 15208కి చేరుకుంది. మహారాష్ట్రలో...
మూడువేలు దాటిన కరోనా కొత్త కేసులు: 14 మంది మృతి
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం 24 గంటల వ్యవధిలో...