Thursday, March 28, 2024
Home Search

కల్తీ మద్యం - search results

If you're not happy with the results, please do another search
14 Ends life as Toxic Liquor in Tamil Nadu

తమిళనాడులో దారుణం.. కల్తీ మద్యంతో 14మంది మృతి

చెన్నై: తమిళనాడులో రెండు వేర్వేరు ఘటనల్లో కల్తీ మద్యం సేవించిన ఘటనల్లో మృతుల సంఖ్య 14కు చేరింది. 51మంది ఆసుపత్రి పాలయ్యారు. విల్లుపురం జిల్లా మరక్కానంలో తొమ్మిది మంది, చెంగల్‌పట్టు జిల్లా మదురాంతకం...
Tamil Nadu Chengelpet

పది మందిని కాటేసిన కల్తీ మద్యం

  చెన్నై: కల్తీ మద్యం తాగి పది మృతి చెందిన సంఘటన తమిళనాడు రాష్ట్రం చెంగల్‌పట్టు, విళ్లుపురం జిల్లాల్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విల్లుపురం జిల్లా మరక్కణమ్ ప్రాంతం ఇక్కయార్కప్పమ్‌లో ఆదివారం...

తమిళనాడులో కల్తీ మద్యంకు ముగ్గురు బలి

విల్లిపురం (తమిళనాడు): విల్లిపురం జిల్లా ఎక్కియార్‌కుప్పం వద్ద మరక్కణంలో శనివారం రాత్రి కల్తీమద్యం తాగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు 45 నుంచి 55 ఏళ్ల వారు. శనివారం రాత్రి కల్తీమద్యంతో అస్వస్థులైన...

కల్తీ మద్యం కాటుకు ఇరవై మంది మృతి

పాట్నా: బీహార్‌లో మరోసారి కల్తీమద్యం కాటేసింది. మోతీహారి జిల్ల లక్ష్మీపూర్, పహార్‌పూర్, హర్సిద్ధి బ్లాకులలో శుక్రవారం రాత్రి మద్యం సేవించిన కొంతమంది పరిస్థితి విషమించింది. ఇప్పటివరకు దాదాపు 20 మంది మృతి చెందగా,...

కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతి

సివాన్ (బీహార్): బీహార్ లోని సివాన్ జిల్లా బాలా గ్రామంలో కల్తీ మద్యం తాగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించిన ప్రకారం మద్యం తాగిన వారిలో 10 మంది...
Rahul Gandhi on Congress President election

కల్తీ మద్యం, డ్రగ్స్ మాఫియాలను రక్షిస్తున్నదెవరు..?

బిజెపికి రాహుల్ గాంధీ ప్రశ్న న్యూఢిల్లీ: గుజరాత్‌లో కల్తీ మద్యం కారణంగా 42మంది పేదలు ప్రాణాలు కోల్పోగా..అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగా ఉండవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతల అండదండలతోనే...
TRS MPs over adulterated liquor deaths in Gujarat

గుజరాత్‌లో కల్తీ మద్యం మరణాలపై టిఆర్‌ఎస్ ఎంపిల ఆందోళన

హైదరాబాద్: గుజరాత్‌లో కల్తీ మద్యం మరణాలపై రాజ్యసభలో టిఆర్‌ఎస్ ఎంపిలు ఆందోళన చేపట్టారు. టిఆర్‌ఎస్ ఎంపిల ఆందోళనతో రాజ్యసభ వాయిదా పడింది. గుజరాత్ కల్తీ మద్యం తాగి 22 మంది మృతి చెందగా...
Liquor worth Rs 70000 stolen from wine shop

కల్తీ మద్యం సేవించి ఆరుగురు మృతి

పాట్నా: మద్యనిషేధం అమలులో ఉన్న రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి ఆరుగురు మృతి చెందిన సంఘటన బీహార్ రాష్ట్రం బక్సర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అమ్సారీ ప్రాంతంలో కల్తీ...
3 died falling into drainage in Sattenapalli in AP

కల్తీ మద్యం తాగి 9మంది మృతి..

గోపాల్‌గంజ్‌: బిహార్ రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గోపాల్‌గంజ్‌ జిల్లాలో కల్తీ మద్యం తాగి 9మంది మృతిచెందారు. మరో ఏడుగురు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. గోపాల్‌గంజ్‌లోని ఓ వ్య‌క్తి...
Collector and SP Suspended after hooch Tragedy in MP

20కి చేరిన కల్తీ మద్యం మృతులు.. కలెక్టర్, ఎస్పీల సస్పెన్షన్

భోపాల్: మధ్యప్రదేశ్ కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. బుధవారం మరో ఆరుగురు మరణించినట్టు అధికారులు తెలిపారు. నిర్లక్ష్యం వహించినందుకు మొరీనా జిల్లా కలెక్టర్, ఎస్పీలను విధుల నుంచి తొలగిస్తున్నట్టు...
Telangana Liquor Seized In Guntur At AP

కల్తీ మద్యం కాటుకు 11 మంది బలి

భోపాల్: కల్తీ మద్యం తాగి 11 మంది మృతి చెందిన సంఘటన మధ్యప్రదేశ్ లోని మోరినా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుమవాలీ, మోనార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 16...

కల్తీమద్యం కేసులో 20 కి చేరిన మృతుల సంఖ్య

లోక్‌సభ ఎన్నికలను లక్షంగా చేసుకుని ఓటర్లను మత్తులో ముంచి ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్న ముఠాను పంజాబ్ పోలీస్‌లు పట్టుకోగలిగారు. ఇంతవరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా ప్రమేయంతో కల్తీ మద్యం...

బీహార్ కల్తీమద్యం ఘటనలో 11కు చేరిన మరణాలు

  బీహార్‌షరీఫ్: బీహార్‌లోని నలంద జిల్లా కేంద్రం బీహార్‌షరీఫ్‌లో కల్తీమద్యం సేవించిన ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. శనివారం ఎనిమిదిమంది చనిపోగా, ఆదివారం ఉదయం మరో ముగ్గురు మృతి చెందారని స్థానిక ఎస్‌పి...
Srinivas Goud about Liquor Policy in Mahabubunagar

పూర్తి పారదర్శకతతో మద్యం దుకాణాల టెండర్లు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సిండికేట్లుగా ఏర్పడి మద్యం దుకాణాలను నిర్వహించేవారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్మును...

అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవు

బైంసా : అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో గురువారం అక్రమంగా పట్టుబడ్డ పలు ద్విచక్రవాహనాలకు బహిరంగ వేలం నిర్వహించారు. ఈ...

కల్తీలపై ఎక్సైజ్ శాఖ నిఘా !

హైదరాబాద్: రాష్ట్రంలో కల్తీ మద్యం, కల్లు, గుడుంబాలపై ఎక్సైజ్ శాఖకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జిహెచ్‌ఎంసి పరిధిలో గుడుంబా, గంజాయితో పాటు అక్రమ మద్యం, కల్తీ కల్లు అమ్మకాలు జరుగుతున్నాయని...
Two died after drinking alcohol in Nagarkurnool

కాటేసిన మద్యం..

నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో మద్యం సేవించి ఇద్దరు మృతి చెందగా మరొకరు మద్యం మత్తులో కెఎల్‌ఐ కాలువలో పడి మృతిచెందారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో...
Parliament security breach

కల్తీ సారా కాటు!

బీహార్‌లో కల్తీ సారా కరాళ నృత్యం అక్కడ ఆరేళ్ళుగా అమల్లో గల మద్యనిషేధాన్ని పదేపదే అపహాస్యం పాలు చేస్తున్నది. శరణ్ జిల్లాలో బుధవారం నాడు కల్తీ సారా తాగి 39 మంది దుర్మరణం...
Seven people died due to contamination alcohol in Bihar

బీహార్‌లో కల్తీసారాతో ఏడుగురు మృతి

పది మంది కళ్లు పొయ్యాయి ఛాప్రా : బీహార్‌లో కల్తీసారా సేవించిన వారిలో కనీసం ఏడుగురు దుర్మరణం చెందారు. 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరి కంటిచూపు కూడా పోయింది. ఈ...
Reservation for SC ST Goud in Wine shop lottery

మద్యం దుకాణాలు… గౌడ్ లకు 15 శాతం… ఎస్సిలకు 10 శాతం…

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గౌడ, ఎస్సి, ఎస్టిలు ఆర్ధికంగా పరిపుష్టి సాధించేందుకు మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర...

Latest News