Home Search
కార్డన్ సెర్చ్ - search results
If you're not happy with the results, please do another search
జంగాలపల్లిలో పోలీసుల కార్డన్ సెర్చ్
గంగారం: గంగారం మండలంలోని జంగాలపల్లిలో మహబూబాబాద్ ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు గూడూరు సీఐ ఫణీందర్ ఆధ్వర్యంలో ఎస్సై దిలీప్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ఫణీందర్ మాట్లాడుతూ.....
నీలగిరిలో కార్డన్ సెర్చ్
నల్లగొండ:పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున జిల్లా ఎస్పీ అపూర్వ రావు ఆదేశాల మేరకు డిఎస్పి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ నిర్వహించారు. బస్టాండ్ సమీపంలోని సతీష్ నగర్లో పోలీస్ అధికారులు తమ సిబ్బందితో కలిసి ఏకకాలంలో...
మానుకోటలో పోలీసుల కార్డన్ సెర్చ్
మనతెలంగాణ/మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణంలోని సుందరయ్యనగర్లో ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జామునే మానుకోట టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని సుందరయ్య నగర్లో ఇంటింటా సోదాలు నిర్వహించారు....
జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్
జగద్గిరిగుట్ట : జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోని శివానగర్ సమీపంలో గల వాంబే కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బాలానగర్ జోన్ డిసిపి పి.వి.పద్మాజారెడ్డి, బాలానగర్ ఏసిపి పురుషోత్తం, ఐదుగురు సీఐలు, 18...
కార్డన్ సెర్చ్ను అడ్డుకున్నఎంఎల్ఎ
చాంద్రాయణగుట్ట : శాలిబండ పోలీసులు సోమవారం సాయంత్రం నిర్వహించిన కార్డన్సెర్చ్ను చార్మినార్ ఎంఎల్ఎ ముంతాజ్ అహ్మద్ ఖాన్ తన అనుచరులతో కలిసి అడ్డుకోవటం పాతబస్తీలో కలకలం సృష్టించింది. విధి నిర్వాహణలో భాగంగా ఫలక్నుమా...
నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్
సూర్యాపేట : పట్టణ ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డిఎస్పి నాగభూషణం అన్నారు. సూర్యాపేట ఎస్పి రాజేంద్ర ప్రసాద్ మేరకు డిఎస్పి నాగభూషణం, పట్టణ సీఐ రాజశేఖర్...
కార్డన్సెర్చ్లో ఆధార్ అడగడమేంటి?
127 మందికి ఉడాయ్ పౌరసత్వ నోటీసుల ఉదంతంలో పోలీసులపై ఆగ్రహిస్తూ ఎఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్ : కార్డన్సెర్చ్లో ఆధార్ చూపమని అడగటం ఏంటని, ఆధార్ గురించి అడిగే హక్కు...
పోలీసుల కార్డన్ సర్చ్.. 25 మంది నైజీరియన్ల అరెస్ట్
హైదరాబాద్: శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో శుక్రవారం అర్థరాత్రి నిర్వహించిన తనిఖీలలో వీసా గడువు ముగిసిన 25మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా...
మళ్లీ నగరంలో హత్యలు..
సిటిబ్యూరోః నగరంలో మళ్లీ వరుసగా హత్యలు జరుగుతున్నాయి. చిన్న చిన్నన కారణాల వల్ల యువకులు బహిరంగంగా హత్యలు చేస్తున్నారు. పోలీసులు పట్టుకుంటారని, భవిష్యత్తు నాశనం అవుతుందని ఏమాత్రం కూడా వెనుకాడకుండా హత్యలు చేస్తున్నారు....
ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతం
జమ్మూ : జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో సోమవారం రాత్రి భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ మేరకు ఆర్మీ మంగళవారంనాడు ఒక ప్రకటనలో వెల్లడించింది. సూరంకోట్ బెల్ట్లోని...
నగరంలో వరుసగా హత్యలు
సిటిబ్యూరోః పోలీసులు ఎంతగా చెబుతున్నా కూడా హైదరాబాద్లో ఉంటున్న నేరస్థుల్లో మార్పు రావడంలేదు. నేరాలు చేసి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎంతలా మొత్తుకున్నా కూడా వినడం లేదు. చిన్న చిన్న కారణాలను...
మిలిటరీ స్టేషన్లో కాల్పులు… నలుగురు జవాన్లు మృతి
చండీగఢ్ : పంజాబ్లోని భటిండా మిలిటరీ స్టేషన్లో బుధవారం తెల్లవారు జామున 4.35 గంటల ప్రాంతంలో ఆగంతకులు జరిపిన కాల్పులకు నలుగురు జవాన్లు మృతి చెందారు. కాల్పులు వినిపించగానే స్టేషన్ లోని క్విక్...
డెంగ్యూపై యుద్ధం
జిహెచ్ఎంసి పరిధిలో డోర్ టు డోర్ జ్వర సర్వే స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 10వేల బ్లడ్
యూనిట్ల సేకరణ ఆసుపత్రుల్లో ప్లేట్లెట్ సపరేటర్ అవసరమైన వారికి ఉచితంగా రక్తం నివారణ చర్యలపై...
కుంజియులర్ లో ఎన్కౌంటర్… ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లోని షోపియాన్ జిల్లా కుంజియులర్ ప్రాంతంలో బుధవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పులో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. తీవ్రవాదులు సంచిరిస్తున్నారనే సమాచారం రావడంతో కుంజియర్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్...
పుల్వామాలో ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ పుల్వామాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు జైషే ఉగ్ర సంస్థకు చెందిన వారని కశ్మీర్ ఐజీపీ విజయ్కుమార్ తెలిపారు. ఉగ్రవాదుల సమాచారం అందడంతో ఆదివారం రాత్రి...
బారాముల్లాలో ఎన్కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదులు హతం
బారాముల్లా: జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఒకరు వీరమరణం పొందారు. పోలీసులు తెలిపిన వివరాల...
ఏమి దర్జా.. రోడ్డు కబ్జా..
రోడ్లను మింగుతున్న వాహనాలు..
కుంచించుకుపోతున్న దారులు
నెలల తరబడి దర్జాగా రోడ్లపైనే కార్లు
సొంత జాగీరులా యజమానులు
జనాలకు దారి దొరకని దుస్థితి
అత్యవసరవేళ దిక్కుతోచని పరిస్థితి
పాతబస్తీలోని ప్రధాన, అంతర్గత రోడ్లను అక్రమ...
కశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు
ఆస్పత్రిలోకి చొరబడి విధ్వంసానికి యత్నం
భద్రతా దళాలు చుట్టుముట్టడంతో పరారైన ముష్కరులు
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ ఆస్పత్రిలోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు యత్నించారు. అయితే భద్రతా దళాలు ఎదురు కాల్పులు...
కశ్మీర్ లో భారీ ఎన్కౌంటర్
జైషే చీఫ్ మసూద్ బంధువు లంబూ హతం
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో భద్రతా దళాలు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్...
జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు టెర్రరిస్టులు మృతి
శ్రీనగర్:సౌత్ కాశ్మీర్లోని సోఫియాన్ జిల్లాల్లో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. జిల్లాలోని వాచ్చి ప్రాంతంలో సోమవారం ఉదయం ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో జమ్మూ కాశ్మీర్...