Home Search
కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ - search results
If you're not happy with the results, please do another search
ఆరోగ్యమంత్రిత్వశాఖకు రూ 90,658 కోట్లు
న్యూఢిల్లీ : కేంద్ర తాత్కాలిక బడ్జెట్లో ఆరోగ్యమంత్రిత్వశాఖకు ఈసారి రూ 90,658.63 కోట్లు కేటాయించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం తెలిపారు. ఇంతకు ముందటి బడ్జెట్...
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలు… ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా మార్పు
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ప్రధానమంత్రి ఆరోగ్య యోజన- ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా మార్చాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆదివారం రాష్ట్రాలు,...
ఢిల్లీ , ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్రం హెల్త్ అలర్ట్
హైదరాబాద్: వాయు కాలుష్య తీవ్రత నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం కీలక మార్గదర్శకాలు వెలువరించింది. ఢిల్లీ, నాలుగు ఉత్తరాది రాష్ట్రాలు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలలో పరిస్థితిపై కేంద్రం స్పందించింది. ప్రజలకు వాయు...
నీటి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ /ఛండీగఢ్ : కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం పాటియాలా లో నీట్స్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు....
విమానాశ్రయాల్లో జనం రద్దీ నివారణకు కేంద్రం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ : విమానాశ్రయాల్లో జనం రద్దీ నివారణకు కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సిందియా మంగళవారం మార్గదర్శకాలతో కార్యాచరణ ప్రణాళిక విడుదల చేశారు. ఒమిక్రాన్ కలవరం నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి...
వ్యాక్సిన్ల భద్రత, సమర్ధతపై ప్రజలకు కేంద్ర ఆరోగ్యమంత్రి భరోసా
న్యూఢిల్లీ : కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ వల్ల ప్రజలు వైరస్ను వ్యాపింప చేసే ప్రమాదం ఉండదని, అలాగే ఏదోఒక సమయంలో దాని నిర్మూలన సాధ్యమౌతుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ గురువారం పేర్కొన్నారు....
13 జిల్లాల్లో అత్యధిక కరోనా మరణాలు: కేంద్రం ఆందోళన
13 జిల్లాల్లో అత్యధిక కరోనా మరణాలు: కేంద్రం ఆందోళన
తక్కువగా పరీక్షలు, పరీక్ష ఫలితాల్లో జాప్యం, సకాలంలో వైద్యం అందకపోవడం ప్రధాన కారణాలు
ఈ లోపాలపై శనివారం ఉన్నత స్థాయి సమావేశాల్లో సమీక్ష
న్యూఢిల్లీ: కరోనా...
తగ్గు ముఖం పట్టిన కరోనా కేసులు
ఒక్క రోజులోనే 5,921 కేసులు, 289 మరణాలు నమోదు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కేసులు అదుపులోకి వస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం శుక్రవారం 9...
కొవిన్లో కొత్త సదుపాయం.. కస్టమర్ వ్యాక్సినేషన్ స్టేటస్ తెలుసుకునే వీలు
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సినేషన్కు ఉద్దేశించిన కొవిన్ మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఒక వ్యక్తి వ్యాక్సినేషన్ వేసుకున్నాడా లేదా అనే విషయాన్ని ఒక సంస్థ తెలుసుకునేందుకు వీలుగా కేవైసీ విఎస్ (నో...
భారత్@2.95 లక్షలు… 2,023 మంది మృతి
ఢిల్లీ: భారత్ కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో 2,95,041 మందికి కరోనా వైరస్ సోకగా 2,023 మంది మృత్యువాతపడ్డారు. అదే సమయంలో 1,67,457 మంది కోలుకున్నారు. భారత్లో మొత్తం...
దేశంలో 12 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో ఒక్కరోజే 45,720 కేసులు, 1,129 మరణాలు
30 వేలకు చేరువలో మరణాలు, 1.5 కోట్లు దాటిన కరోనా పరీక్షలు
రెండో రోజూ 29 వేలకు పైగా రికవరీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి అందరూ ఊహించినట్లుగానే...
కొవిడ్తో నలుగురి మృతి
న్యూఢిల్లీ : దేశంలో గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 605 కొవిడ్ కేసులు బయటపడగా, క్రియాశీల కేసులు 4,002 కు చేరాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో...
656 కి పెరిగిన కొవిడ్ కేసులు
న్యూఢిల్లీ : కొవిడ్ జెఎన్.1 భయం వెంటాడుతుండగాఒకే ఒక రోజులో కొవిడ్ 19 కేసులు 656 కి పెరిగాయి. అంతకు ముందు రోజు క్రియాశీల కేసులు 3420 నుంచి 3742 కు పెరిగాయని...
అందరూ అలర్ట్… భారీగా కొవిడ్ కేసులు నమోదు
న్యూఢిల్లీ : దేశంలో తాజాగా 260 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసులు 1828 కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ డేటా సోమవారం వెల్లడించింది. సోమవారం ఉదయం 8 గంటల...
పాపం పసివారు..
ఖాన్యూనిస్ : గాజాస్ట్రిప్లో అత్యంత దయనీయ మానవీయ ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి ఇప్పుడు రోగులు, ఆశ్రితులు ఇజ్రాయెల్ సైన్యం రంగ ప్రవేశంతో బయటకు వెళ్లారు. ఈ క్రమంలో నెలలు...
ఢిల్లీలో కాసింత వాన.. జనాలకు కొండంత ఊరట
న్యూఢిల్లీ : దట్టమైన పొగమంచుల, తీవ్రస్థాయి వాయుకాలుష్యాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఢిల్లీవాలాలకు కొంచెం వాన ఊరట కల్గింది. శుక్రవారం ఢిల్లీ, ఢిల్లీ పరిసరాలలో ఓ మోస్తరు వాన పడింది. దీనితో నగరంలో దిగజారుతున్న...
కొవిన్ పోర్టల్ డేటా భద్రం
న్యూఢిల్లీ : కొవిడ్ టీకాల నమోదు వేదిక కొవిన్ నుంచి అసంఖ్యాకంగా వ్యక్తుల సమాచారం లీకయిందనే వార్తలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం తోసిపుచ్చింది. కొవిన్ పోర్టల్ డేటా పూర్తిగా భద్రంగా ఉందని...
31 నుంచి ‘పొగాకు విముక్తి యువత” పై 60 రోజుల ప్రచారం
న్యూఢిల్లీ : ఈనెల 31 నుంచి అరవై రోజుల పాటు “పొగాకు విముక్తి యువత ” ప్రచారాన్ని చేపట్టడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సిద్ధమవుతోంది. యువత పొగాకును వినియోగించే అలవాటు ప్రారంభించకుండా నివారించడానికి,...
24 గంటల్లో కరోనాతో 19 మంది మృతి
న్యూఢిల్లీ : దేశంలో ఒకే రోజున గత 24 గంటల వ్యవధిలో 10,158 వరకు కొత్తగా కరోనా కేసులు పెరిగాయి. మంగళవారం 7830 వరకు కేసులు నమోదు కాగా, ఆ సంఖ్య ఇప్పుడు...
126 రోజుల తరువాత మళ్లీ భారీగా పెరిగిన కరోనా
శనివారం ఒక్క రోజునే కొత్తగా 843 పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ : దాదాపు 126 రోజుల విరామం తరువాత దేశంలో మళ్లీ కరోనా కేసులు కొత్తగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వివరాల ప్రకారం...