Sunday, September 22, 2024
Home Search

కేరళ ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search

బిల్లుల పెండింగ్‌పై గవర్నర్‌కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు కేరళ ప్రభుత్వం

తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులు ఏళ్లుగా పెండింగ్‌లో ఉండడంపై గవర్నర్ ఆరిఫ్‌మహమ్మద్ ఖాన్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను సకాలంలో...
NIPAH virus

నిఫా మొదటి కేసుపై కేరళ ప్రభుత్వం ఆరా

కొజికోడ్ : నిఫా మొదటి కేసుకు సంబంధించి ఆ ప్రాంతం ఎక్కడిదన్న పరిశీలనలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఆ వ్యక్తి ఎలా నిఫా ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యాడో మొబైల్ టవర్ లొకేషన్ల ద్వారా...

పాఠ్యపుస్తకాలలో మహాత్ముని హత్యపై తొలగించిన అధ్యాయాలు చేర్చిన కేరళ ప్రభుత్వం

తిరువనంతపురం: మహాత్మా గాంధీ హత్య, 2022 నాటి గుజరాత్ అల్లర్లు, ఎమర్జెన్సీ కాలానికి సంబంధించి 11, 12వ తరగతి సిలబస్ నుంచి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్(ఎన్‌సిఇఆర్‌టి) తొలగించిన...

కేరళ ప్రభుత్వంపై దాడికే ఆ సినిమా

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, వెనుక నుండి నడిపిస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కేరళలో పట్టు కోసం ప్రయత్నించటం తప్పుకాదు. కానీ దాని కోసం అనుసరిస్తున్న విధానాలు పూర్తిగా తప్పుడు మార్గంలో...
Sabarimala

అయ్యప్ప నగల భద్రతపై సుప్రీం ఆదేశాలు పాటిస్తాం: కేరళ ప్రభుత్వం

కొచ్చి : పందళం రాజ భవనం లోని అయ్యప్ప స్వామి నగల భద్రతను మరింత కట్టు దిట్టం చేయాలని సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని కేరళ ప్రభుత్వం స్పష్టం...
Ariff Mohmmed

కేరళ గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఫిట్టింగ్ !

తిరువనంతపురం: ‘నా అధికారాలను తగ్గిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ రూపొందించింది. దానిపై సంతకం చేయాలంటూ నా వద్దకు పంపించింది. దీనిపై నాకు నేనుగా తీర్పు చెప్పుకోలేను. రాష్ట్రపతికి పంపిస్తాను’ అని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌...

కేరళ ఏనుగు మృతిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్

తిరువంతపురం: కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లా అట్టపాడిలో జరిగిన ఏనుగు మృతి సంఘటనను కేరళ ఏనుగు మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిందితులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించింది. ఏనుగు మృతి...

హేమ కమిటీ నివేదికపై ప్రత్యేక ధర్మాసనం: కేరళ హైకోర్టు

కోచ్చి: జస్టిస్ హేమ కమిటీ నివేదికకు సంబంధించిన కేసులపై విచారణ జరిపేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో ఒక ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని కేరళ హైకోర్టు గురువారం తెలిపింది. హేమ కమిటీ నివేదికను విడుదల...

గూగుల్, మెటాకు కేరళ పోలీసుల నోటీస్‌లు

తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం నడుపుతున్న లాటరీ పేరిట ఆన్‌లైన్‌లో బోగస్ లాటరీలు అమ్ముతున్న యాప్‌లను తమ ప్లేస్టోర్ నుంచి తొలగించాలని గూగుల్‌కు కేరళ పోలీసులు ఒక నోటీస్ జారీ చేశారు. తన ఆధ్వర్యంలోని...

వయనాడ్ విపత్తుపై ముందస్తు అలర్ట్ ప్రకటించలేదు : కేరళ సిఎం

వయనాడ్‌లో కొండచరియల విపత్తుకు కొన్ని రోజుల ముందే హెచ్చరించామని కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తమకు కేంద్రం నుంచి ఎలాంటి అలర్ట్‌ను...
P Vijayan

కేరళలో రెండు రోజుల పాటు సంతాప దినం

తిరువనంతపురం: జులై 30.31 తేదీలలో సంతాప దినాలు పాటించనున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ కార్యకలాపాలన్నింటినీ వాయిదా వేశారు. భారీ వర్షానికి అనేక చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకు దాదాపు...

కేరళలో నిఫా వైరస్ సోకిన బాలుడు మృతి

కేరళలో నిఫా వైరస్ సోకిన 14 ఏళ్ల బాలుడు మృతి చెందినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఆదివారం వెల్లడించారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని...
Hepatitis A outbreak in Kerala

కేరళలో హెపటైటిస్ ఎ వైరస్ విజృంభణ.. 12మంది మృతి

కేరళలో హెపటైటిస్ ఎ వైరస్ విజృంభిస్తుంది. అత్యంత వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే  12మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది మొదటి నాలుగున్నర...
CAA will be Cancelled if INDIA Bloc Govt Comes in Power: Chidambaram

ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే సిఎఎ రద్దు: చిదంబరం

తిరువనంతపురం: ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత పార్లమెంట్ తొలి సెషన్‌లోనే వివాదాస్పద సిఎఎను రద్దు చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఆదివారం చెప్పారు. చిదంబరం తిరువనంతపురంలో...
How true is Rahul Gandhi's criticism of Kerala

కేరళపై రాహుల్ విమర్శల్లో వాస్తవమెంత?

నేడు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సామాజిక, ఆర్ధిక, మత, రాజకీయ విషయాలపై కాంగ్రెస్ ఇతర భాగ స్వామ్య పక్షాలతో కలసి ఐక్య అవగా హన, ఉమ్మడి ప్రణాళికను రూపొం దించుకోలేదు. ‘ఇండియా’ కూటమి...
Arrest of Kejriwal to divert attention from scam: Kerala CM

స్కామ్ నుంచి దృష్టి మరలించడానికే కేజ్రీవాల్ అరెస్టు: కేరళ సిఎం

కన్నూర్(కేరళ): ఎలక్టోరల్ బాండ్స్ అవినీతి నుంచి దృష్టి మరలించడానికే బిజెపి ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయించిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం పేర్కొన్నారు. పౌరసత్వ(సవరణ) చట్టం (సిఎఎ)కు వ్యతిరేకంగా...

సిఎఎ రాజ్యాంగ వ్యతిరేకమైంది: కేరళ సిఎం విజయన్

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) రాజ్యాంగ వ్యతిరేకం, పౌరుల హక్కులకు వ్యతిరేకమైందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ఇది భారత దేశ స్ఫూర్తికి వ్యతిరేకమని ఆయన అన్నారు. గురువారం ఇక్కడ విజయన్...

సిఎఎని కేరళలో అమలు చేయం: సిఎం పినరయి విజయన్

పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) ప్రజలను మతపరంగా చీల్చే చట్టంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభివర్ణించారు. కేరళలో ఈ చట్టాన్ని అమలు చేయబోమని ఆయన ప్రకటించారు. ముస్లిం మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా...

రేషన్ షాపుల్లో మోడీ పోస్టర్లు..ఆ ఆదేశాలు సరికాదు : కేరళ సిఎం

తిరువనంతపురం : రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్రమోడీ పోస్టర్లు, బ్యానర్లు పెట్టాలన్న కేంద్రం ఆదేశాలు సరికాదని, దాన్ని అమలు చేయడం కష్టమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. రాష్ట్ర...
Kerala govt protests in Delhi over Centre

కేరళను ఆర్థిక సంక్షోభంలో నెట్టేసిన మోడీ సర్కార్

ఢిల్లీలో పినరయి సారథ్యంలో లెఫ్ట్ ఫ్రంట్ నిరసన న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవహారాలలో దక్షిణాది రాష్ట్రాల పట్ల మోడీ ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సారథ్యంలో అధికార ఎల్‌డిఎఫ్ గురువారం...

Latest News