Home Search
గర్భగుడిలో - search results
If you're not happy with the results, please do another search
అయోధ్య గర్భగుడిలోకి చేరుకున్న రామ్లల్లా విగ్రహం…
అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జోరందుకున్నాయి. రామ్లల్లా విగ్రహం బుధవారం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. పూలతో అలంకరించిన పల్లకిలో మేళతాళాల మధ్య ఊరేగింపుగా రాములవారి విగ్రహం అయోధ్య ఆలయానికి చేర్చారు. జై శ్రీరామ్...
పగిడిద్దరాజు పయనం
మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం/గుండాల : తెలంగాణ కుంభ మేళా, ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మ క్క, సారలమ్మ జాతర కీలక ఘట్టానికి చేరుకుంది. గత నెల రోజులుగా...
తవ్వకాల్లో దొరికిన విష్ణుమూర్తి విగ్రహం.. అచ్చం బాలరాముడిలానే ఉన్నాడే!
కర్నాటకలోని రాయ్ చూర్ సమీపంలో కృష్ణా నది ఒడ్డున విష్ణుమూర్తి విగ్రహం ఒకటి పురావస్తు అధికారులకు దొరికింది. విశేషం ఏమిటంటే... ఈ విగ్రహం అయోధ్య రామాలయంలో ఇటీవల ప్రతిష్ఠించిన బాల రాముడి విగ్రహాన్ని...
అయోధ్య గుడిలోకి త్వరలో మరో 2 విగ్రహాలు
ప్రస్తుతం ట్రస్ట్ వద్ద రామ్ లల్లా పాలరాతి విగ్రహం
అయోధ్య : మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లా కృష్ణ శిల విగ్రహం (22న) అయోధ్యలోని బృహత్ ఆలయంలోని గర్భగుడిలోకి ఇప్పటికే...
బిడ్డకు రాముడి పేరు పెట్టిన ముస్లిం తల్లి
లక్నో: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా దేశమంతా రామనామంలో మునిగిపోయింది. దేశవ్యాప్తంగా జై శ్రీరామ్ జైశ్రీమ్ అంటూ మార్మోగిపోయింది. దేశంలో ప్రజలు రామనామం జపించారు. డిసెంబర్ 22 మధ్యాహ్నం 12.20 గంటలకు...
అయోధ్య రామ మందిరంలో 392 స్తంభాలు
అయోధ్య రామమందిరంలో రేపటినుంచి బాలరాముడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఈ నేపథ్యంలో రామ మందిరం ఎలా ఉంది? ఎత్తు ఎంత? వెడల్పు ఎంత వంటి విశేషాల గురించి తెలుసుకోవాలనుకునేవారికోసం ఇదిగో ఆ వివరాలు...
అయోధ్య రామమందిరాన్ని...
మన దేశ సంస్కృతికి రాముడే మూలం: మోడీ
అయోధ్య: రామనామం భారత దేశ ప్రజల కణకణంలో నిండి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రామ భక్తులంతా ఆనంద పరశంలో మునిగితేలుతున్నారన్నారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ పురష్కారం నిర్వహించిన సందర్భంగా మోడీ...
పూర్తైన ప్రాణప్రతిష్ఠ
అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడు... రేపటినుంచి భక్తులకు దర్శనం
ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం
12.29 గంటలకు అభిజిత్ లగ్నంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం
అయోధ్య ఆలయ గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ...
జై శ్రీరామ్ …నేడే భవ్య మందిరంలోకి బాల రాముడు
మధ్యాహ్న 12.20 గం. నుంచి 1 వరకు ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం
రాముడు కొలువుదీరే వేళాయే
సాకారమవుతున్న శతాబ్దాల కల
సర్వాంగ సుందరంగా సిద్ధమయిన అయోధ్య
రామ్లల్లా ఆలయ ప్రాణప్రతిష్ఠలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోడీ
7వేల...
అయోధ్యలో భారీ భద్రతా ఏర్పాట్లు
అయోధ్య : తరతరాల నిరీక్షణ తరువాత అయోధ్య ప్రతిష్టాత్మక రామ ప్రతిష్టాపనకు సిద్ధం అయింది. కట్టుదిట్టమైన భద్రతా వలయంతో ఇప్పుడు అయోధ్య అస్తశస్త్రమయింది. సరయూతీర పట్టణంలో ఇప్పుడు 13000 మంది భద్రతా బలగాల...
బాలరాముడికి సూర్య తిలకం
ప్రతి ఏటా శ్రీరామ నవమికి అయోధ్య రాముడికి ప్రకృతిసిద్ధంగా సూర్యతిలకం అద్దే వ్యవస్థను నిపుణులు రూపొందించారు. శ్రీరామ నవమి నాడు మధ్యాహ్నం 12 గంటలనుంచి ఆరు నిమిషాలపాటు సూర్యకిరణాలు నేరుగా అయోధ్య ఆలయంలోని...
స్టీల్, సిమెంట్ వాడకుండా రామ మందిరం.. వెయ్యేళ్లు మన్నేలా నిర్మాణం
న్యూఢిల్లీ : అయోధ్యలో రామ్ లల్లా లేదా బాల రాముని కోసం నిర్మించిన బృహత్ ఆలయం సాంప్రదాయక భారతీయ వారసత్వ వాస్తు కళా మిశ్రమం. సైన్స్ కలగలిపి నిర్మించిన ఆలయం శతాబ్దాల తరబడి...
ఆ విగ్రహం అసలైనది కాదు
ప్రాణ ప్రతిష్టకు ముందు నేత్రాలు బహిర్గతం చేయరాదు
అయోధ్య రామాలయ ప్రధాన అర్చకుడి స్పష్టీకరణ
అయోధ్య: ప్రాణ ప్రతిష్టకు ముందే బాలరాముడి నేత్రాలను బహిర్గతం చేయకూడదని అయోధ్య శ్రీరామజన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంత్ర...
అయోధ్య బాలరాముడి నిజరూప దర్శనం
తొలి చిత్రాన్ని బహిర్గతం చేసిన ఆలయ అధికారులు
అయోధ్య: అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి మరో మూడు రోజుల ముందు ఆలయం ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహ రూపం శుక్రవారం భక్తులకు సంపూర్ణంగా దర్శనమిచ్చింది....
అయోధ్య రాముడి ఫోటోలు వైరల్
అయోధ్యలోని ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముడి విగ్రహం తాలూకు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బీజేపీ నాయకుడు ప్రకాశ్ జవడేకర్ ట్విటర్ లో ఈ ఫోటోలను షేర్ చేశారు. ఐదేళ్ల వయసులో ఉన్న బాలరాముడి...
అయోధ్య రాములోరి వెండి విగ్రహం ఊరేగింపు
అయోధ్య: ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్యలో బుధవారం సాయంత్రం శ్రీరామ జన్మభూమి ఆలయం ప్రాంగణం చుట్టూ రామ్ లల్లా వెండి విగ్రహంతో ఊరేగింపు జరిగింది. అయితే జనవరి 22న ఆలయంలోని గర్భగుడిలో ప్రతిష్టించే విగ్రహం...
రామ్లల్లా విగ్రహం ఖరారు
మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పం ఎంపిక
అయోధ్యలో ప్రారంభమైన క్రతువులు
150 దేశాల నుంచి తరలి వస్తున్న భక్తులు
అయోధ్య : అయోధ్యలో ఈ నెల 22న ప్రతిష్ఠించనున్న రామ్లల్లా విగ్రహం...
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయను: దేవె గౌడ
బెంగళూరు : తన వయస్సు దృష్టా తాను రానున్న లోక్సభ ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదని మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ శనివారం ప్రకటించారు. అయితే, ఆ ఎన్నికలలో అభ్యర్థుల తరఫున తాను...
అయ్యప్పలకు మకరవిలక్కు దర్శనం.. తెరుచుకున్న ఆలయం
శబరిమల: కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం శనివారం మకరవిలక్కు ఘట్టానికి స్వాముల కోసం తెరుచుకుంది. సాయంత్రం ఈ శుభ కాలాన్ని ఆలయ ప్రధాన పూజారి పిఎన్ మహేష్ నంబూత్రి ఆరంభించారు. అయ్యప్ప ఆలయ...
ఆ మూడింటిలో ఏ విగ్రహంతో ప్రాణ ప్రతిష్ట..
న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిరం వచ్చే నెల 22న ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రామమందిరంలో ప్రతిష్టించే కీలకమైన రామ్ లల్లా విగ్రహంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇందుకోసం ముగ్గురు...