Home Search
గ్రెనేడ్ దాడి - search results
If you're not happy with the results, please do another search
ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడిలో ఆరుగురికి గాయాలు
శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని బండిపొర జిల్లాలో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన గ్రెనేడ్ దాడిలో ఒక మహిళతో సహా ఆరుగురు పౌరులు గాయపడ్డారు. మంగళవారం ఉదయం 10.20 ప్రాంతంలో సంబల్ బస్టాండ్ సమీపంలో ఆర్మీ...
సాంబ జిల్లాలో పోలీసులపై గ్రెనేడ్ దాడి
సాంబా: జమ్మూ కాశ్మీర్ సాంబ జిల్లా నాడ్ నాకా ప్రాంతంలో బుధవారం పోలీసులే లక్ష్యంగా ఉగ్రవాదుల గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పోలీసులు తృటిలో తప్పించుకున్నారు. సాంబ-ఉదంపూర్ రోడ్డులో పోలీసులు తనిఖీలు...
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. సోమవారం బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాల వాహనాలపై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. అయితే, ఉగ్రవాదులు విసిరిన గ్రెనేడ్ గురితప్పి రోడ్డుపై పడి పేలింది....
పోలీస్ స్టేషన్పై ఉగ్రదాడి..10 మంది పోలీస్ల మృతి
పెషావర్ : పాకిస్థాన్లో ఉగ్రమూకలు మళ్లీ రెచ్చిపోయారు. సోమవారం డేరా ఇస్మాయిల్ఖాన్ లోని చోడ్వాన్ పోలీస్ స్టేషన్పై ఉగ్రమూకలు జరిపిన కాల్పులకు 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు....
కరాచీ లోని పోలీస్ కార్యాలయంపై ఉగ్రవాదుల దాడి… 9 మంది మృతి
కరాచీ : పాకిస్థాన్లో పెద్ద నగరమైన కరాచీ లోని పోలీస్ ప్రధాన కార్యాలయంపై శుక్రవారం ఉగ్రదాదులు జరిపిన దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు, రేంజర్ సిబ్బంది,...
ఒడిశాలో మావోల మెరుపుదాడి.. ముగ్గురు జవాన్ల మృతి
భువనేశ్వర్ : ఒడిశా లోని నౌపాడ జిల్లాలోని బోడెన్ బ్లాక్లో సిఆర్పిఎఫ్ జవాన్లపై మావోయిస్టులు మెరుపు దాడికి పాల్పడడంతో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో ఏడుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో...
పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై రాకెట్ దాడి
చండీగఢ్: మొహాలిలో పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంలో సోమవారం సాయంత్రం రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్(ఆర్ పిజి) దాడి జరిగిన తరువాత, మంగళవారం తదుపరి విచారణ కోసం కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ...
పఠాన్కోట్ ఆర్మీ కంటోన్మెంట్ వద్ద గ్రెనేడ్ పేలుడు
పఠాన్కోట్: పంజాబ్లోని పఠాన్కోట్లోగల ఆర్మీ కంటోన్మెంట్ గేట్ సమీపంలో ఆదివారం రాత్రి గ్రెనేడ్ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ప్రాణనష్టమేదీ జరగలేదని పోలీసులు సోమవారం తెలిపారు. పఠాన్కోట్లోని ధీరాపూర్ సమీపంలో ఉన్న కంటోన్మెంట్కు...
నైజీరియా జైలుపై దాడి :1800 మంది ఖైదీలు పరార్
వర్రి (నైజీరియా) : ఆగ్నేయ నైజీరియా ఓవెరి పట్టణంలోని కారాగారంపై మంగళవారం తెల్లవారు జాము 2 గంటల ప్రాంతంలో సాయుధులైన మిలిటెంట్లు దాడి చేయడంతో 1800 మంది ఖైదీలు పరారయ్యారు. మెషిన్ గన్సు,...
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రదాడి..
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లోని ఉగ్రదాడి జరిగింది. గందర్ బల్ లోని సిఆర్పిఎఫ్ క్యాంప్ పై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిఆర్పిఎఫ్...
కాబూల్ యూనివర్శిటీలో ఉగ్రదాడి.. 19మంది విద్యార్థులు మృతి
కాబూల్: అఫ్గానిస్థాన్లోని కాబూల్ విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన ఉగ్రదాడిలో 19 మంది విద్యార్థులు మృతి చెందగా, 22 మంది గాయపడ్డారు. యూనివర్శిటీలో పుస్తక ప్రదర్శన కార్యక్రమంలో ఇరాన్ రాయబారి తదితర ప్రముఖులు పాల్గొన్న...
గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ ఉగ్రవాదే..
న్యూఢిల్లీ : కెనడాలో ఆశ్రయం పొందిన 33 ఏళ్ల గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ లాండాను కేంద్ర హోంశాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది. అనేక ఉగ్రదాడులు, దోపిడీలు, హత్యల్లో అతడి ప్రమేయం ఉన్నందున ఉపా చట్టం...
డ్రోన్లు, జాగిలాలతో ఉగ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం
పూంచ్ /జమ్ము : జమ్ముకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో గురువారం ఆర్మీ వాహనంపై గ్రెనేడ్ దాడి చేసి ఐదుగురు జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. డ్రోన్లు, స్నిఫర్...
మణిపూర్లో పోలీసుల ఆయుధాగారం నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు లూటీ
ఇంఫాల్: మణిపూర్లోని బిష్ణుపూర్ జిల్లా నరన్సీన వద్ద ఉన్న 2వ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్(ఐఆర్బి)కు చెందిన ఆయుధాగారంపై గురువారం దాడిచేసిన దాదాపు 500 మంది సాయుధ ముష్కరులు ఉన్సాస్, ఎంపి5 రైఫిల్స్, హ్యాండ్...
భారీ ఉగ్రకుట్ర భగ్నం
దసరా ఉత్సవాలే టార్గెట్
ఓ పార్టీ నేతలతో పాటు జన
రద్దీ ప్రాంతాల్లో వరుస
దాడులకు పథక రచన
హైదరాబాద్లో ముగ్గురు
అరెస్టు పరారీలో
మరో ముగ్గురు నగదు,
గ్రెనేడ్లు స్వాధీనం
మన తెలంగాణ/హై-దరాబాద్ : హైదరాబాద్లో...
ముగ్గురు లష్కరే ఉగ్రవాదులను హతమార్చిన పాక్ పోలీసులు
లాహోర్: పాకిస్థాన్లో లష్కర్ఇఝాంగ్వీకి చెందిన ముగ్గురు ఉగ్రవాదుల్ని ఆ దేశ పోలీసులు హతమార్చారు. పంజాబ్ రాష్ట్రంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలం నుంచి రెండు గ్రెనేడ్లు, రెండు తుపాకులు,ఓ రైఫిల్,...
ఢిల్లీలో పాక్ ఉగ్రవాది అరెస్ట్
ఎకె 47, మందుగుండు స్వాధీనం.. భారీ ఉగ్రదాడుల కుట్ర భగ్నం
న్యూఢిల్లీ: భారత జాతీయుడిగా నకిలీ గుర్తింపు కార్డుతో చెలామణి అవుతున్న పాకిస్థాన్ ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ మంగళవారం అరెస్టు చేసింది....
పేట్రేగిన ఉగ్రవాదం
ప్రపంచమంతా కరోనా మృత్యుపదఘట్టనల నుంచి కాపాడుకునే యత్నంలో ప్రాణాలరచేత పట్టుకొని తల్లడిల్లుతుండగా సందట్లో సడేమియా అన్నట్టు ముష్కర ఉగ్రవాదులు తమ రక్తదాహాన్ని తీర్చుకుంటున్నారు. విద్రోహ కాండను విచ్చలవిడిగా సాగిస్తూ అడ్డు వచ్చిన వారిని...
వెనిజులా కారాగారంలో ఘర్షణ : 40 మంది మృతి
కేరకస్ (వెనిజులా ): సెంట్రల్ వెనిజులా లోని లానోస్ కేంద్ర కారాగారంలో శుక్రవారం జైలులో ఖైదీలకు భద్రతా దళాలకు మధ్య ఏర్పడిన ఘర్షణలో 40 మంది మృతి చెందగా, నేషనల్ గార్డు ఆఫీసర్తోసహా...